భాస్కరాచార్యుడు: కూర్పుల మధ్య తేడాలు

/లీలావతి గణితము*/
/లీలావతి గణితము*/
పంక్తి 21:
 
18వ శతాబ్దం వరకు గణిత ప్రపంచంలో N x squire + 1 = y squire. దీన్నె ఇప్పుడు " పెల్" సమీకరణం అని అంటున్నారు. క్రీ.శ. 1150 లోనె భాస్కరుడు దీని సాధిండంతో తాను రూపొందించిన చక్రవాక పద్దతిని ప్రదర్శిస్తూ ఉదాహరణగా 61 X squire + 1 + y squire అనే సమీకరణాన్ని సాధించి చూపాడు. 17వ శతాబ్దంలో గాల్వాస్, అయిలర్ లాంగృంజ్ లు రూపొందించిన విలోమ చక్రీయ పద్దతి, (ఇంవర్స్ సైక్లిన్ మెథడ్) అంటున్న దాన్ని న్యామంగా భాస్కర సమీకరణస్ం అనాలి " అని ప్రసిద్ద గణిత చరిత్ర కారుదు కాటర్ ఉద్గాటించడము చాల సమంజసంగా వున్నది.
 
క్షేత్ర గణితం: ఆచార్యుడు 384 భుజాల క్రమ త్రిబుజాల పరిశీలన ఆదారంగా "పై" విలువ గణించాడు. భారతీయ గనిత శాస్ట్ర చరిత్రలో బొలి సారిగా గోళ్ ఉపరి తల వైశాల్యాన్ని ఘన పరిమాణాన్ని సూత్రీకరించాడు. పైతారస్ త్రిక సంఖ్యలు ( ఉదా: 3,4,5,12,13 మొదలగునవి) ఉత్పాదనకు బ్రంహగుప్తుడు చెప్పిన సూత్రంతో బాటుమరింత సరళమైన రెండు రూపాలను అవిష్కరించాడు.
16 వ శతాబ్దందాక యూరప్ లో పెద్ద సంఖ్యలు వ్రాసే సాంకేతిక విధానమేది లేదు. 13 వ శతాబ్దానికి పూర్వం ఋణ్ సంఖ్యలు, బిన్నాలు, ఇంకా ఉన్నత గణీత్ భావనలు అక్కడి వారి ఆలోచన లోనికి రాలేదు. అలాంట్ కాలంలో భాస్కరాచార్యుడు తన రచనల్లో ననిపించె ఇంటటి పురోగతి అసాధరణమే అనాలి.
* ౨. బీజగణితం
* ౩. గోళాధ్యాయ(గోళాలు, అర్దగోళాలు)
"https://te.wikipedia.org/wiki/భాస్కరాచార్యుడు" నుండి వెలికితీశారు