రెడ్డి రాజవంశం: కూర్పుల మధ్య తేడాలు
Content deleted Content added
Arjunaraoc (చర్చ | రచనలు) చిదిద్దుబాటు సారాంశం లేదు |
దిద్దుబాటు సారాంశం లేదు |
||
పంక్తి 1:
రెడ్డి రాజులు ప్రధానంగా కొండవీడు, రాజమంహేద్రవరం లను రాజధానులుగా చేసుకుని తీరాంధ్ర దేశాన్ని పరిపాలించారు.
రెడ్డి రాజ్యస్థాపకుడు ప్రోలయ వేమారెడ్డి. రెడ్డి రాజులు మొత్తం తొమ్మిది మంది వీరిలో కొండవీటి రెడ్డి రాజులు ఆరుగురు, రాజమహేంద్రవరం రెడ్డి రాజులు ముగ్గురు.
==కొండవీటి రెడ్డిరాజులు==
ప్రోలయ వేమారెడ్డి 1325 నుంచి 1353 వరకు
అనపోతారెడ్డి 1353 నుంచి 1364 వరకు
అనవేమారెడ్డి 1364 నుంచి 1386 వరకు
కుమార గిరిరెడ్డి 1386 నుంచి 1402 వరకు
===ఇవి కూడా చూడండి===▼
పెదకోమటి వేమారెడ్డి 1402 నుంచి 1420 వరకు
రాచవేమారెడ్డి 1420 నుంచి 1424 వరకు
==రాజమహేంద్రవరం రెడ్డిరాజులు==
కాటయ వేమారెడ్డి 1402 నుంచి 1420
వేమారెడ్డి 1417 నుంచి 1427 వరకు
వీరభద్రరెడ్డి 1427 నుంచి 1447 వరకు
==రెడ్డి రాజులు నిర్మించిన కోట నిర్మాణ శైలి==
==రెడ్డి రాజుల రచనలు, బిరుదులు==
సర్వజ్ఞచక్రవర్తి బిరుదుగల పెదకోమటి వేమారెడ్డి సాహిత్య చింతామణి, సంగీత చింతామణి, శృంగార దీపిక అను గ్రంధాలను రచించాడు.
వసంత రాజీయం గ్రంధాన్ని రచించిన కుమారగిరిరెడ్డికి కర్పూర వసంతరాయలు అనే బిరుదు కలదు.
==రెడ్డి రాజుల ఆస్థానంలోని కవులు, వారు రచించిన గ్రంధాలు==
పెదకోమటి వేమారెడ్డి ఆస్థానంలోని విన్నకోట పెద్దన్న కావ్యాలంకార చూడామణిని, వామనబట్ట బాణుడు వేమభూపాలీయమును,
శ్రీనాథుడు పల్నాటి వీరచరితము, హరవిలాసము, శృంగారనైషధం, కాశీఖండం, తిక్కన మహాభారతంలోని 15 పర్వాలు రచించారు.
ప్రోలయవేమారెడ్డి ఆస్థానంలోని ఎర్రాప్రగడ ఆంధ్రమహాభారతంలోని నన్నయ విడిచిన పర్వాన్ని పూర్తిచేసాడు.
కుమారగిరిరెడ్డి ఆస్థానంలోని బమ్మెర పోతన ఆంధ్రమహాభాగవతం మరియు భోగినీ దండకమును రచించాడు.
==రెడ్డిరాజుల కాలం నాటి భాషా సంస్కృతి==
[[కొండవీడు]]
==బయటి లింకులు==
*[http://www.sakshi.com/main/WeeklyDetails.aspx?Newsid=2211&Categoryid=13&subcatid=0 కొండవీడు రెడ్డిరాజుల రాజధాని]
|