మొల్ల రామాయణము: కూర్పుల మధ్య తేడాలు

చిదిద్దుబాటు సారాంశం లేదు
చిదిద్దుబాటు సారాంశం లేదు
పంక్తి 3:
[[మొల్ల రామాయణము]], [[సంస్కృతము]] లో శ్రీ [[వాల్మీకి]] విరచితమయిన [[శ్రీమద్రామాయణము]] ను ఆధారముగా చేసుకొని, తేట తెలుగులో వ్రాయబడిన పద్యకావ్యము. మొల్ల రామాయణంలో [[కందపద్యాలు]] ఎక్కువగా ఉండడం వల్ల, '''కంద రామాయణం''' అనడం కూడా కద్దు.
 
దీనిని 16వ శతాబ్దికి చెందిన [[మొల్ల]] అను కవయిత్రి రచించెను. ఈమె పూర్తి పేరు [[ఆత్మకూరిఆతుకూరి మొల్ల]]. ఈమె ఆంధ్రదేశములోని [[కడప]] జిల్లాలోని [[గోపవరము]] అను గ్రామములో
నివసించినదని చరిత్రకారుల అభిప్రాయము. మొల్ల రామాయణములోని మొదటి కొన్ని పద్యాలలో తాను ఒక కుమ్మరి యొక్క కుమార్తెననియూ, తన తండ్రి శివభక్తుడనియు పేర్కొనినది.
 
"https://te.wikipedia.org/wiki/మొల్ల_రామాయణము" నుండి వెలికితీశారు