శ్రీనివాస మంగా పురం: కూర్పుల మధ్య తేడాలు
Content deleted Content added
Bhaskaranaidu (చర్చ | రచనలు) శ్రీనివాస మంగా పురమం |
Bhaskaranaidu (చర్చ | రచనలు) శ్రీనివాస మంగా పురమం |
||
పంక్తి 5:
[[దస్త్రం:Dwaja of kalyana ven.JPG|thumb|right|శ్రీనివాస మంగాపురం లో శ్రీ వెంకటేస్వర స్వామి వారి ఆలయంలోని ద్వజ స్థంబం]]
శ్రీనివాస మంగాపురం తిరుపతి కి 12 కి.మీ. దూరంలో ఉంది. ఇక్కడ శ్రీ కళ్యాణ వేంకటేశ్వరస్వామి వేంచేసి ఉన్నారు. ఇతిహాసాల, పురాణాల ప్రకారం స్వామి నారాయణవనం లో కళ్యాణం చేసుకొని, తిరుమల కొండ మీద వెలసే ముందు పద్మావతి అమ్మవారితో ఇక్కడ కాలం గడిపారు.
శ్రీని వాస మంగాపురంలోని శ్రీ వెంకటేస్వరాలయం గతంలో పూజా పునస్కారాలు లేక పురావస్థు శాఖవారి ఆధీనం లో వుండేది. చాల కాల తర్వాత ఈ ఆలయంలో నిత్య పూజాదికాలు జారుగు తున్నాయి. పురావస్థు శాఖ వారి బోర్డు ఈ నాటికి ఆలయ ప్రాంగణం లో చూడ వచ్చు. అదే విధంగా పాకాల -- తిరుపతి రైలు మార్గంలో మంగా పురం వద్ద గతంలో రైల్వే స్టేషన్ వుండేది. ఆ దారిన వచ్చే భక్తులు అందరు
కళ్యాణ వేంకటేశ్వరస్వామి ఆలయం, పురావస్తు శాఖ ఫలకం
కళ్యాణ వేంకటేశ్వరస్వామి ఆలయం
|