దీపాల పిచ్చయ్యశాస్త్రి: కూర్పుల మధ్య తేడాలు

దిద్దుబాటు సారాంశం లేదు
దిద్దుబాటు సారాంశం లేదు
పంక్తి 1:
'''దీపాల పిచ్చయ్యశాస్త్రి''' (1894 - 1983) సుప్రసిద్ధ పండితులు.
 
వీరు గుంటూరు జిల్లా [[బొమ్మరాజుపల్లి]] గ్రామంలో జన్మించారు. [[మద్రాసు విశ్వవిద్యాలయం]] వారి పరీక్షలో ఉత్తములుగా ఉత్తీర్ణులై నెల్లూరు లోని వెంకటగిరి మహారాజా కళాశాలలో 19 సంవత్సరాలు తెలుగు పండితులుగా పనిచేశారు. వీరి కవితా గురువులు [[తిరుపతి వెంకట కవులు]].
 
==ఇతర విశేషాలు==
వీరి సహాధ్యాయి, స్నేహితుడు అయిన ప్రసిద్ద కవి [[గుర్రం జాషువా]] తో కలసి రచన వ్యాసంగం చేయాలని, జంట కవులుగా గుర్తింపు పొందాలని అనుకొనేవారని అయితే వీరి పేర్ల కలయిక కుదరక (జాషువా పిచ్చో, పిచ్చి జాషువా, దీపాల జాషువా అనో పెట్టడం ఇష్టం లేక) విరమించుకొన్నరని సినీ రచయిత [[ఓకార్]] తన వ్యాస పుస్తకంలో వివరించారు. పేర్ల కలయిక కుదిరి వీరు జంట రచనలు చేసి ఉంటే తిరుపతి వేంకట కవుల మాదిరిగా మరింత పేరు ప్రఖ్యాతులు కలిగి ఉండేవారు.
 
==గౌరవాలు==
Line 8 ⟶ 11:
* ఆంధ్రప్రదేశ్ సాహిత్య అకాడమీ 1969లో విశిష్ట సభ్యత్వాన్ని ఇచ్చి గౌరవించింది.
 
==రచనలు==
===పద్య రచనలు===
* భక్త కల్పద్రుమము