పరవస్తు పద్య పీఠం: కూర్పుల మధ్య తేడాలు
Content deleted Content added
దిద్దుబాటు సారాంశం లేదు |
Srigargeya (చర్చ | రచనలు) దిద్దుబాటు సారాంశం లేదు |
||
పంక్తి 4:
పిల్లలకు తెలుగు భాష, పద్యాలు నేర్పడమే లక్ష్యంగా... [[పరవస్తు చిన్నయ సూరి]] మునిమనవడు... పరవస్తు ఫణిశయన సూరి, దీన్ని ఏర్పాటు చేశాడు. పిల్లలకు తెలుగు పద్యాలు నేర్పించి తద్వారా... భవిష్యత్ తరాలకు మనకు మాత్రమే ప్రత్యేకమైన పద్యాన్ని అందించడమే లక్ష్యంగా పని చేస్తోంది. విశాఖపట్టణంలో ఏర్పాటైన ఈ సంస్థకు ప్రముఖ హాస్యనటుడు కళ్ళు చిదంబరం కన్వీనర్ గా వ్యవహరిస్తున్నారు. గోల్లపూడి మారుతిరావు గారు గౌరవ సభ్యులుగా ఉన్నారు.
లక్ష్యాలు
|