సగ్గుబియ్యం: కూర్పుల మధ్య తేడాలు

సగ్గు బియ్యం.
 
పంక్తి 1:
==సగ్గు బియ్యం==
సగ్గు బియ్యం అనగానె అదే ఒక పంట నుండి వచ్చినదని లేదా మొక్కలకు పండుతుందని అనుకుంటా చాల మంది. అది కేవలము ప్రిశ్రమలలో తయారైనది. ఈ సగ్గు బియ్యాన్ని దేశ వ్వాప్తంగా అనేక వంటకాలలో వాడు తుంటారు. కాని సగ్గు బియ్యం తయారయ్యెది కేవలం మూడు రాష్ట్రాలలోనె. మొత్తం ఉత్పత్తిలో తమిళనాడు రాష్ట్రంలో 70 శాతం. మిగతా 30 శాతం కేరళ, ఆంధ్ర ప్రదేశ్ లది. ఆంధ్ర ప్రదేశ్ లో తూర్పు గోదావరి జిల్లాలో సామర్ల కోటకు చుట్టు పక్కల సుమరు ఇరవై అయి కిలోమీటర్ల పరిదిలో మొత్తం 40 సగ్గు బియ్యం తయారి మిల్లులున్నాయి. తమిళ నాడులో సుమారు 500 మిల్లులున్నాయి.
"https://te.wikipedia.org/wiki/సగ్గుబియ్యం" నుండి వెలికితీశారు