సగ్గుబియ్యం: కూర్పుల మధ్య తేడాలు

పంక్తి 1:
==సగ్గు బియ్యం==
సగ్గు బియ్యం అనగానె అదే ఒక పంట నుండి వచ్చినదని లేదా మొక్కలకు పండుతుందని అనుకుంటా చాల మంది. అది కేవలము ప్రిశ్రమలలోపరిశ్రమలలో తయారైనది. ఈ సగ్గు బియ్యాన్ని దేశ వ్వాప్తంగా అనేక వంటకాలలో వాడు తుంటారు. కాని సగ్గు బియ్యం తయారయ్యెది కేవలం మూడు రాష్ట్రాలలోనె. మొత్తం ఉత్పత్తిలో తమిళనాడు రాష్ట్రంలో 70 శాతం. మిగతా 30 శాతం కేరళ, ఆంధ్ర ప్రదేశ్ లది. ఆంధ్ర ప్రదేశ్ లో తూర్పు గోదావరి జిల్లాలో సామర్ల కోటకు చుట్టు పక్కల సుమరు ఇరవై అయి కిలోమీటర్ల పరిదిలో మొత్తం 40 [[సగ్గు బియ్యం]] తయారి మిల్లులున్నాయి. తమిళ నాడులో సుమారు 500 మిల్లులున్నాయి.
 
*సగ్గు బియ్యాన్ని ఎలా తయారు చేస్తారు?.
సగ్గి బియ్యం తయారికి ముడి సరుకు [[కర్ర పెండలముపెండలమ]]. దీన్ని భూమిని నుండి త్రవ్వి బయటకు తీసిన 24 గంటల లోపు సగ్గు బియ్యం తయారీ కేంద్రానికి చేర్చాలి. ఆ దుంపలను నీటిలో బాగా శుబ్రంచేసి దానిపైనున్నదానిపై నున్న తొక్కను యంత్రాలతో తొలిగిస్తారు. గతంలో ఈపనిని స్త్రీలు చేసే వారు. తొక్క తీసిన దుంపలను మరొక్కసారి నీళ్ళలో శుబ్ర పరుస్తారు. అప్పుడు ఆ దుంపలను క్రషర్ లో పెట్టి పాలను తీస్తారు. చెరుకు నుండి చెరుకు రసాన్ని తీసే పద్దతిలోనే ఈ దుంపలనుండి పాలను తీస్తారు. దుంపలనుందిదుంపల నుండి వచ్చిన పాలు ఫిల్టర్ లలోనికి, అక్కడి నుండి సర్క్యులేటింగ్ చానల్స్ లోనికి వెళతాయి. ఈ క్రమంలో - పాలు లోని చిక్కని పదార్థం ముద్దలా ఉంటుంది. దానితోనే సగ్గు బియ్యం తయారు చేస్తారు. ఈ పిందినిపిండిని వివిద రకాల పరిమాణంలో రంద్రాలున్న జల్లెడ లాంతిలాంటి పాత్రలోకి వెళుతుంది. ఆ జల్లెడ అటు ఇటు కదులుతున్నందునకదులు తున్నందున ఆ జల్లెడ రంద్రాలనుండి తెల్లతితెల్లటి బాల్సు జల జలా రాలి పడతాయి. అప్పుడు అవి మెత్తగా వుంటాయి. వాటిని పెద్దపెనంపెద్ద పెనం మీద వేడి చేస్తారు. ఆ తరువాత వాటిని ఆరుబయట ఎండలో ఆర బెడతారు. ఇలా సుమారు 500 కిలోల దుంపల నుండి 100 కిలోల సగ్గు బియ్యం మాత్రమే తయారవుతాయి. ఇది సగ్గు బియ్యం తయారీ విధానం:
ఇది సగ్గు బియ్యం తయారీ విధానం:
మూలం: ఆది వార ఆంధ్ర జ్యోతి 3 జూన్, 2012.
"https://te.wikipedia.org/wiki/సగ్గుబియ్యం" నుండి వెలికితీశారు