సతీసహగమనం: కూర్పుల మధ్య తేడాలు

దిద్దుబాటు సారాంశం లేదు
పంక్తి 12:
==తంతు==
శవాన్ని స్మశానానికి తీసుకెళ్లి అక్కడ అదివరకే సిద్దంచేసిన వెధిక (చితి) పై పెడ్తారు., మరణించిన వ్వక్తి యొక్క దగ్గరి బందువు ఒకరు తన తల మీద ఒక నీటి తో నిందిన కుండ ను ఎత్తుకొని చేతిలో ఒక కాగడా ధరించి ఆ వేదిక చితి తుట్టు మూడు సార్లు తిరుగుతాడు. ప్రతి చుట్టుకు ఆ కుండకు ఒక రంద్రం చేస్తారు. చివరగా ఆ కుండను అక్కడ పడేసి ఆ కాగడాను శవాని పడుకోబెట్టిన కట్టెల వేదికపైకి విసురుతాడు. అప్పుడు అక్కడ వున్నవారు శవానికి నిప్పు పెడతారు. శవం కాలాక అతని భార్య పూజారులతో కలిసి అక్కడకొస్తుంది. వారు ఆమె పాదాలను కడిగి వారి అచారాలకు సంబందించిన కార్య క్రమాలు చేస్తారు. అప్పుడు ఆమె తన చేతులతో తన మీదున్న ఆభరాణాలను తీసి తన బందువులైన స్థ్రీలకు పంచి ఇస్తుంది. అమెకు కొడుకులున్నచో వారిని తనకు ముఖమైన బందువులకు అప్పజెప్తుంది. ఆమె శరీరం పైనున్న వన్ని తీసేశాక అమెకు ఒక సాధారణ పశుపు బట్టను కట్టబెట్టతారు. ఆమె బందువులు ఆమె చేతిని పట్టుకోగా ఆమె మరో చేతిలో ఒక కొమ్మను పట్టుకొని వుంటుంది. ఆమెను మూడు సార్లు ఆ చితి చుట్టు తిప్పుతారు. అప్పుడు ఒక చాపను ఆమెకు ముందు అడ్డంగా పట్టుకుని చితి మంటలు కనబడకుండా చేస్తారు. అప్పుడు ఒక బట్ట, బియ్యం, దువ్వెన అద్దం తమాపాకులు, వంటి వాటిని ఆ మంటలో పడేస్తారు. ఇవన్నీ తన భర్త తరుపున వస్తువులని వారి నమ్మకం. చివరగా ఆమె అక్కడున్న వారందరి వద్ద శలవు తీసుకొని నెత్తిన నూనెతో నిండిన కుండతో తనంత తాను ధైర్యంగామండుచున్న అగ్ని కీలలోనికి ప్రవేసిస్తుంది. వెనువెంటనే, అప్పటికే చేతులలో కర్రలతో సిద్దంగా వున్న ఆమె బందువులు అందరూ ఆ కర్రలతో అమెను కప్పేస్తారు. ఆ తర్వాత బిగ్గరగా తమ విచారన్ని వ్వక్త పరుస్తారు. ఈ విధానము చాల ధైర్యంతో కూడు కున్నదే గాక నాకు చాల ఆచ్చ్యారాన్ని కలిగించింది. ఈ పద్దతి ఇక్కడి అధికారులకే గాక రాజు కు కూడ వర్తిస్తుంది. ఒక వేళ ఎవరికైనా చాల మంది భార్యలు వుంటే అతని మరణానంతరం వారందరూ ఇలా ఆగ్ని ప్రవేశం చేయు వలసిందే. తెలుగు వారికి మాతం ఈ అచారం లో కొంత మార్పు వున్నది. వారు శవాన్ని భూమిలో పూడ్చి పెడతారు గనుక .... భర్త శవాన్ని పూడ్చి పెట్టే గోతిలోనె భార్య కొరకు ఇంకో స్తానం సిద్దం చేసారు. భర్త శవానికి ప్రక్కన భార్యను పడుకోబెట్టి ఇద్దరిని పూడ్చి పెడ్తారు. అప్పుడు భార్య కూడ మరణిస్తుంది.''
==నేటి పరిస్థితి==
1829 లో బ్రిటీషువారు సతీ సహగమనాన్ని నిషేదించారు. 1987 లో [[రాజస్థాన్]] ప్రభుత్వం వారు సతి ప్రవెన్షన్ యాక్ట్ ను రూపొందించారు. దీని ప్రకారం సతి సహగమనాన్ని ప్రోత్సహించడం క్షమించరాని నేరం. భారత దేశానికి స్వాతంత్రం వచ్చిన నాటి నుండి ఇప్పటి వరకూ 40 కేసులు మాత్రమే వెలుగులోకి వచ్చాయి.
 
[[వర్గం:హిందూ సాంప్రదాయాలు]]
"https://te.wikipedia.org/wiki/సతీసహగమనం" నుండి వెలికితీశారు