కపిలతీర్థం: కూర్పుల మధ్య తేడాలు

కపిలతీర్థం
 
లింకులు పెట్టాను
పంక్తి 1:
[[శేషాద్రికొండ]] దిగువన, [[ఏడుకొండలు|ఏడుకొండలకు]] వెళ్ళే దారిలో ఉంది. కృతయుగంలో[[కృతయుగం]]లో పాతాళలోకంలో[[పాతాళలోకం]]లో [[కపిలమహర్షి]] పూజించిన కపిలేశ్వరస్వామి, ఏవో కారణాలవల్ల, భూమిని[[భూమ]]ిని చిల్చుకొని, ఇక్కడ వెలిసినట్లుగా చెప్తారు. అందులో ఇది 'కపిలలింగం'గా పేరొందింది. త్రేతాయుగంలో[[త్రేతాయుగం]]లో [[అగ్ని]] పూజించిన కారణంగా 'ఆగ్నేయలింగం' అయి, ఇప్పుడు కలియుగంలో[[కలియుగం]]లో కపిలగోవు పూజలందుకుంటోంది. ముల్లోకాలలోని సకల తీర్థాలూ ముక్కోటి పౌర్ణమినాడు మధ్యాహ్నంవేళ పది ఘటికల(నాలుగు గంటల)పాటు కపిలతీర్థంలో నిలుస్తాయని ప్రతీతి. ఆ సమయంలో అక్కడ స్నానంచేసి, నువ్వుగింజంత బంగారాన్ని దానంచేసినా, అది [[మేరుపర్వతం|మేరుపర్వత]] సమాన దానంగా పరిగణింపబడుతుందని భక్తుల విశ్వాసం.
[[Category:తిరుమల]]
"https://te.wikipedia.org/wiki/కపిలతీర్థం" నుండి వెలికితీశారు