మారన: కూర్పుల మధ్య తేడాలు

చి {{తిక్కన యుగం}}
దిద్దుబాటు సారాంశం లేదు
పంక్తి 1:
మారన
{{మొలక}}
*'''మారన''' (ఆంగ్లము: Marana) [[తిక్కన]] శిష్యుడు,
*తెలుగులో తొలి పురాణమును అనువదించిన కవి.
*ఇతను తన మార్కడేయపురాణమనే గ్రంథాన్ని [[కాకతీయ సామ్రాజ్యం |సామ్రాజ్యంలో కాకతీయ ]] ప్రభువైన [[ప్రతాపరుద్రుడు | ప్రతాపరుద్రుని]] సేనాని అయిన [[గన్నయనాయకుడు | గన్నయనాయకునికి]] ([[మాలిక్ మక్బూల్]]) అంకితమిచ్చినాడు. [[ప్రతాపరుద్రుడు]] [[క్రీ.శ.1295]] నుండి [[క్రీ.శ.1326]]వరకూ పరిపాలించినాడు. మారన కూడా ఆకాలం వాడే.
 
*[[ప్రతాపరుద్రుడు క్రీ.శ.1295 నుండి క్రీ.శ.1326 వరకూ పరిపాలించినాడు.
==కాలము ==
* మారన కూడా ఆకాలం వాడే.
 
#[[*మారన మార్కండేయ పురాణం]],పురాణంని 2547 గద్యపద్యాలుగా రచించినాడు.
ఇతను తన గ్రంథాన్ని [[కాకతీయ సామ్రాజ్యం | కాకతీయ ]] ప్రభువైన [[ప్రతాపరుద్రుడు | ప్రతాపరుద్రుని]] సేనాని అయిన [[గన్నయనాయకుడు | గన్నయనాయకునికి]] ([[మాలిక్ మక్బూల్]]) అంకితమిచ్చినాడు. [[ప్రతాపరుద్రుడు]] [[క్రీ.శ.1295]] నుండి [[క్రీ.శ.1326]]వరకూ పరిపాలించినాడు. మారన కూడా ఆకాలం వాడే.
ఇతని*మారన ప్రాంతమును పూర్తిగా నిర్ధారించడానికి సరి అయిన ఆధారాలు లభించలేదు, కానీ [[ఆరుద్ర]] గారు మాత్రం తెలంగాణా ప్రాంతపు గోదావరి నదీ తీరం వాడని ఇతని రచనలోని ఓ పద్యాన్ని బట్టి ఊహించారు.
 
*హరశ్చంద్రోపాఖ్యానము కథయు,మనుచరిత్రమను కథయు మార్కండేయపురాణమునుండి గ్రహించినవే
== రచనలు ==
*మారన కవిత్వం సలక్షణమయినదిగాను,మృదువుగాను ఉండును
#[[మార్కండేయ పురాణం]], 2547 గద్యపద్యాలుగా రచించినాడు.
*మారనకవి నాగయగన్ననిని ''నీతి యుగంధరుడు'' అని చెప్పెను
 
*మారన తనయాశ్వాసాంత గద్యములయందు '' శ్రీమదుభయకవిమిత్ర తిక్కనసోమయాజి ప్రసాదలబ్ద సరస్వతీపాత్ర తిక్కనామాత్యపుత్ర మారయనామధేయ ప్రనీతం '' అని చెప్పెను
== ప్రాంతము ==
*కృత్యాదిని కృతి నాయకుని వర్ణించుచూ నాతనిగూర్చి ఈ క్రింది పద్యంలో వివరించెను
ఇతని ప్రాంతమును పూర్తిగా నిర్ధారించడానికి సరి అయిన ఆధారాలు లభించలేదు, కానీ [[ఆరుద్ర]] గారు మాత్రం తెలంగాణా ప్రాంతపు గోదావరి నదీ తీరం వాడని ఇతని రచనలోని ఓ పద్యాన్ని బట్టి ఊహించారు.
 
''చంపకమాల'' '' ఎలమిన్ బ్రతాపరుద్రమనుకజేంద్రునిచేన్ బడసిం ప్రవీణున్ డై
== వనరులు ==
కొలిచియు శౌర్యలీల రిపుకోటి రణావనిన్ గీటడంచియున్
#[[ఆరుద్ర]] రచించిన [[సమగ్రాంధ్ర సాహిత్యం]]
బలరిపుతుల్యవిక్రము(డు నాగయగన్న విభుండు తేజమున్
 
విలసితరాజ్య చిహ్నములు విశ్రుతలక్ష్మియు నాయకత్వమున్ '' అని చెప్పెను.
{{తిక్కన యుగం}}
*ఈ కృతిపతి కేలికయైన ప్రతాపరుద్రుడు కాకతీయ వంశభూషణుడై జగత్ప్రసిద్ధుడయి యుండినవాడు.
"https://te.wikipedia.org/wiki/మారన" నుండి వెలికితీశారు