కొచ్చి: కూర్పుల మధ్య తేడాలు

చి r2.7.2) (యంత్రము కలుపుతున్నది: sa:कोच्ची
విస్తరణ
పంక్తి 41:
}}
 
'''కొచ్చిన్''' లేదా '''కొచ్చి''' (మలయాళం: കൊച്ചി) [[కేరళ]] రాష్ట్రానికి చెందిన [[ఎర్నాకుళం]] జిల్లా లోని అతిపెద్ద నగరం.మరియు ఒక రేవు పట్టణం. తరచూ కొచ్చిన్ ని ఎర్నాకుళం అనే వ్యవహరిస్తూ ఉంటారు. కొచ్చి జనాభా 601,574. కేరళ రాష్ట్రంలోనే అత్యంత జనసాంద్రత గల పట్టణం కొచ్చి.
 
రాష్ట్ర రాజధాని అయిన [[తిరువనంతపురము]] ([[ట్రివేండ్రం]]) కి ఉత్తర దిశగా 220 కి.మీ (137 మై) దూరంలో, రాష్ట్రంలోని పెద్ద నగరాలలో తృతీయ స్థానంలో ఉన్న [[కోజిక్కోడ్]]కి దక్షిణ దిశగా 180 కి.మీ (112 మై) గా ఏర్పడి ఉన్నది. అరేబియా సముద్రపు మహారాణి గా పిలువబడే కొచ్చి 14వ శతాబ్దము నుండే సుగంధ ద్రవ్యాల వ్యాపారానికి అనుకూలంగా నిలచి ప్రాముఖ్యత సంతరించుకొన్నది. 1503 లోనే [[పోర్చుగీసు సాంరాజ్యము]] యొక్క భాగమై, భారతదేశంలో మొట్టమొదటి [[ఐరోపా]] దేశస్థుల మజిలీ అయినది. 1530 లో పోర్చుగీసు [[గోవా]] కి వారి కార్య కలాపాలని తరలించేవరకూ కొచ్చి యే వారి మజిలీ. పిమ్మట [[డచ్]], [[బ్రిటీష్]] రాజ్యాలు కొచ్చి ని అభివృద్ధి చేశాయి.
== చరిత్ర ==
కొచ్చిన్ పురాతన కాలం నుండి సుగంధ ద్రవ్యాల వ్యాపారానికి పేరొందినదిగా గ్రీకులు, రోమనులు, యూదులు, అరబులు మరియు చైనీయులు ఎరుగుదురు. 1341 వ సంవత్సరములో పెరియార్ నది లో వరదల వలన కోడుంగళ్ళూరు లోని వ్యాపార కేంద్రం నశించడంతో కొచ్చిన్ కి గుర్తింపుకు వచ్చినది.
"https://te.wikipedia.org/wiki/కొచ్చి" నుండి వెలికితీశారు