రామకథను వినరయ్యా: కూర్పుల మధ్య తేడాలు

పంక్తి 22:
నోము ఫలములై వారికి కలిగిరి కొమరులు నలుగురు
 
రామ లక్ష్మణ భరత శత్రుఘ్నులు ||| రామకథను వినరయ్యా పల్లవి |||
 
 
పంక్తి 29:
గడియ యేని రఘురాముని విడచి గడుపలేని ఆ భూదాని
 
కౌశిక యాగము కాచిరమ్మని కనిపెను నీరదశ్యాముని ||| రామకథను వినరయ్యా పల్లవి |||
 
 
పంక్తి 36:
తాటకి దునిమి గన్నము గాచి తపసుల దీవెన తలదాచి
 
జనకుని యాగము జూచు నెపమ్మున కనియెను మిథిలపురాజలది ||| రామకథను వినరయ్యా పల్లవి |||
 
చరణం 3 :
పంక్తి 42:
సుకుమారుని కనుగొని మిథిలకు మిథిలయే
 
ధరణిజ మదిలో మెదలిన మోదము కన్నుల వెన్నెల విరిసినది ||| రామకథను వినరయ్యా పల్లవి |||
 
 
పంక్తి 49:
హరుని విల్లు రథునాధుడు ఎత్తిన పెళపెళ విరిగినదీ
 
కళకళలాడే సీతారాముల కన్నులు కరములు కలిసినవి ||| రామకథను వినరయ్యా పల్లవి |||
 
==బయటి లింకులు==
"https://te.wikipedia.org/wiki/రామకథను_వినరయ్యా" నుండి వెలికితీశారు