ఆదిరాజు వీరభద్రరావు: కూర్పుల మధ్య తేడాలు
Content deleted Content added
Rajasekhar1961 (చర్చ | రచనలు) దిద్దుబాటు సారాంశం లేదు |
దిద్దుబాటు సారాంశం లేదు |
||
పంక్తి 1:
'''ఆదిరాజు వీరభద్రరావు''' [[తెలంగాణ]] ప్రాంతపు చరిత్ర, సంస్కృతిపై విశేష పరిశోధన చేసిన గొప్ప బాషా శాస్త్రవేత్త. ఇతను 1890 నవంబరు 16న ఖమ్మం జిల్లా దెందులూరు గ్రామంలో జన్మించాడు. చిన్న వయస్సులో ఉన్నప్పుడే తండ్రి మరణించాడు. తల్లి ఇతన్ని మంచి చదువు చదివించాలని తలచి దూరపు బంధువైన రావిచెట్టు రంగారావును ఆశ్రయించింది. రావిచెట్టు ప్రోత్సాహం, సహాయంతో ఆదిరాజు విద్యనభ్యసించి రావిచెట్టు ఇంట్లో నెలకొల్పిన శ్రీకృష్ణదేవరాయాంధ్త బాషా నిలయం గ్రంథాలయానికి తొలి గ్రంథపాలకుడిగా ఆదిరాజు వీరభద్రరాజు నియమితులైనాడు.
==మూలాలు==
[[వర్గం:1890 జననాలు]]
[[వర్గం:1973 మరణాలు]]
|