ఆదిరాజు వీరభద్రరావు: కూర్పుల మధ్య తేడాలు

దిద్దుబాటు సారాంశం లేదు
దిద్దుబాటు సారాంశం లేదు
పంక్తి 21:
| year = |
}}
'''ఆదిరాజు వీరభద్రరావు''' [[తెలంగాణ]] ప్రాంతపు చరిత్ర, సంస్కృతిపై విశేష పరిశోధన చేసిన గొప్ప బాషా శాస్త్రవేత్త. ఇతను 1890 నవంబరు 16న ఖమ్మం జిల్లా దెందులూరు గ్రామంలో జన్మించాడు. చిన్న వయస్సులో ఉన్నప్పుడే తండ్రి మరణించాడు. తల్లి ఇతన్ని మంచి చదువు చదివించాలని తలచి దూరపు బంధువైన [[రావిచెట్టు రంగారావునురంగారావు]]ను ఆశ్రయించింది. రావిచెట్టు ప్రోత్సాహం, సహాయంతో ఆదిరాజు విద్యనభ్యసించి రావిచెట్టు ఇంట్లో నెలకొల్పిన శ్రీకృష్ణదేవరాయాంధ్త[[శ్రీకృష్ణదేవరాయాంధ్ర బాషా నిలయం]] గ్రంథాలయానికి తొలి గ్రంథపాలకుడిగా ఆదిరాజు వీరభద్రరాజు నియమితులైనాడు.<ref>చరితార్థులు మన పెద్దలు, మల్లాది కృష్ణానంద్ రచన, 2012 ప్రచురణ, పేజీ 64</ref> 1921లో తెలంగాణ సాహితీ సాంస్కృతిక వికాసానికై ఆంధ్ర పరిశోధక మండలి స్థాపించినప్పుడు దానికి కార్యదర్శిగా ఆదిరాజు పనిచేశాడు. ఆ సంస్థ తెలంగాణ లోని పలు చారిత్రక ప్రదేశాలు, శిలా శాసనాలు, తాళపత్ర గ్రంథాలు సేకరించి "తెలంగాణ శాసనాలు" పేరిట పెద్ద గ్రంథాన్ని ప్రచురించుటలో ఆదిరాజు కృషి నిరుపమానమైనది. కాకతీయ రాజ్య పతనానంతరం ఓరుగల్లును ఏళినఏలిన సీతాపతి (షితాబుఖాను) చరిత్రను వెల్లువరించాడువెలువరించాడు. తెలంగాణ 9 జిల్లాల చరిత్రను, భాగ్యనగరం గ్రంథాలను కూడా రచించారు. 1973 సెప్టెంబరు 28న మరణించాడు.<ref>తెలుగు సాహితీవేత్తల చరిత్ర, మువ్వల సుబ్బరామయ్య రచన, 2012 ప్రచురణ, పేజీ 221</ref>
 
==మూలాలు==