ఆనాటి వాన చినుకులు: కూర్పుల మధ్య తేడాలు

పంక్తి 73:
'''"ఇదే జీవిత సత్యం"'''
===ఆనాటి వాన చినుకులు===
తనుతీసె సినిమాల్లాగే బ్రతికే మనిషీ''' పతాంజలి.'''
 
జీవితంలో ఇతనికి అత్యంత ఇష్టమైంది ఒంటరితనం.స్నేహితులు,సన్నిహితులు లేరు.అత్త్యంత ఉన్నత సాహిత్యం తప్ప సాదాసీదా పుస్తకాలు ముట్టడు.పంక్షన్లకు,ప్రారంభోత్యవాల కెళ్ళడు.అభిమానులను కలవడు.వాళ్ళ వుత్తరాలు స్వయంగా చదవడు,ప్రత్యుత్తరం ఇవ్వడు.పతంజలికి కంపించె ప్రతిది పరిశుభ్రంగా వుండాలి.అందమైన అభిరుచితో,చక్కని భావుకతతో నిండిపోవాలి.
 
అలాజరగాలంటే మనిషి విన్సెంట్ వేంగో,ఎడ్మండ్ డ్యూలాక్,బోరిస్ వేలిగజోల లాంటి పాశ్చాత్య కళాకాఋఊళా వర్క్సు స్టడి చెయ్యాలి.ఒమర్‍ఖయ్యాము,పిల్లమర్రి చిన వీరభద్రుడు,ఖలీల్ జిబ్రాన్ లాంటి కవుల్నీ;'శిలాలోలిత'అనేకావ్యం రాసి ఆత్మహత్య చేసుకున్న 'రేవతిదేవి'లాంటి కవయిత్రులు అందించిన ఆహ్లాదాన్నీ జీర్ణం చేసుకోవాలి.పాల్ మారియట్'ఇన్నియో మొర్రికాన్ని',హ్యూగో మాంట్రిగ్రో లాంటి వెస్ట్రన్ మ్యూజిక్ కంపోజర్సు కంపోజిషన్స్‍ని ఔపోసన పట్టాలి.అప్పుడే జనానికి పరిశుభ్రత,సంస్కారం,అభిరుచి,భావుకత ఏర్పడుతాయి.అప్పూడే మాములు మనిషి కూడా మహాభావుకుడిగా మారుతాదని పతాంజలి నమ్మకం,ప్రగాఢ విశ్వాసం.
 
కృష్ణారావు పతాంజలి సెక్రెటరి.తూ.గో.జిల్లా.ఐనవరం మండలం కు చెందిన,మారు మూల గ్రామం గంధంవారి పాలెం కు చెందిన ఎస్.ఎస్.నారాయణరావుకు పతాంజలి అంటే వీరాభిమానం.పట్టు వీడక వుత్తరాలు రాసేవాడు. కృష్ణారావు ఎలాగోలా పతాంజలిని ఒప్పించి ప్రత్యుత్తరం ఇప్పిస్తాడు.ఆవుత్తరం చూసిన గంధంవారి పాలెం ప్రజలు అబ్బురపడి,అందరు ముకుమ్మడిగా రాజమండ్రి వెళ్ళి,ఆయన తీసిన సినిమా చూసి,వూరంతా ఆయన అభిమానులై పోయి,పతాంజలికి తమగ్రామంలో సన్మానం చేయాలని తీర్మానించి,ఆ అభ్యర్థనను,నారాయణరావు వుత్తరంద్వారా తెలియపర్చెదరు.
 
[[వర్గం:తెలుగు పుస్తకాలు]]
"https://te.wikipedia.org/wiki/ఆనాటి_వాన_చినుకులు" నుండి వెలికితీశారు