పాలగుమ్మి విశ్వనాథం: కూర్పుల మధ్య తేడాలు

దిద్దుబాటు సారాంశం లేదు
దిద్దుబాటు సారాంశం లేదు
పంక్తి 1:
[[దస్త్రం:Palagummi.jpg|thumbnail]]
 
పాలగుమ్మి విశ్వనాథం (1919-2012) ఆంధ్ర ప్రదేశ్లో లలిత సంగీతానికి ప్రచారం కల్పించిన తొలితరం కళాకారుల్లో ఒకరు. ఆకాశవాణిలో సుధీర్ఘ కాలం పని చేశారు. ఈ క్రమంలో15000 పైగా పాటలకి సంగీతాన్ని సమకూర్చారు. వందకి పైగా పాటలు రాశారు. [[కృష్ణశాస్త్రి]], [[దాశరథి]], [[సి.నారాయణరెడ్డి]] వంటి ఎందరో ప్రముఖ కవుల కవితలకి స్వరాలు కూర్చారు. [[మంగళంపల్లి బాలమురళీకృష్ణ]], [[ఎస్.పి.బాలసుబ్రహ్మణ్యం]], [[ఎమ్మెస్ రామారావు]], [[చిత్తరంజన్]], వేదవతీ ప్రభాకర్ వంటి ఎందరో ప్రముఖ కళాకారులు ఆయన వద్ద పాఠాలు నేర్చుకున్నవారే.
 
"అమ్మ దొంగా నిన్ను చూడకుంటే నాకు బెంగా" అన్న ఆయన గీతం విశేష ప్రజాదరణ పొందిన లలితసంగీత గేయాల్లో ఒకటి.
 
[[దస్త్రం:Palagummi.jpg|thumbnail]]
{{సమాచారపెట్టె వ్యక్తి
| name = పాలగుమ్మి విశ్వనాథం