వీరనరసింహ రాయలు: కూర్పుల మధ్య తేడాలు
Content deleted Content added
చి యంత్రము కలుపుతున్నది: it:Viranarasimha Raya |
దిద్దుబాటు సారాంశం లేదు |
||
పంక్తి 3:
{{విజయనగర పరిపాలకుల చిట్టా}}
'''వీరనరసింహరాయలు'''
▲===తొలి రోజులలోని సామంత తిరుగుబాట్లు===
▲ఇతను [[సాళువ]]వంశమును అంతమొందించి తనే రాజుగా మారడాన్ని సహించని సామంతులు తిరుగుబాట్లు చేసినారు, ముఖ్యముగా [[అదవాని]]పాలకుడు [[కాసప్పవడయరు]], [[ఉమ్మత్తూరు]] పాలకుడు [[దేవరాజు]], [[శ్రీరంగ పట్టణ ]] పాలకుడు [[గుండరాజు]]లు తిరుగుబాటు చేసినారు.
[[బహుమనీ]] సుల్తాను [[
▲[[బహుమనీ]]సుల్తాను [[మహమద్ షా]]ఆదేశానుసారం అతని సామంతుడు [[యాసిప్ ఆదిల్ఖాన్]] [[1502]]లో విజయనగర రాజ్యంపైకి దండయాత్రకు బయలుదేరినాడు, అప్పటికే తిరుగుబాటు చేస్తున్న [[అదవాని]] [[కాసెప్పవడయ]] అతనికి వంతగా తనూ సైనికులను నడిపించినాడు, కానీ [[అరవీటి రామరాజు]] కుమారుడు [[అరవీటి తిమ్మరాజు]] [[కందనోలు]] ప్రాంతమును పరిపాలిస్తూ విజయనగరాధీశులకు సామంతుగా ఉండెను. అతను ఈ యాసిప్ ఆదిల్ఖాన్, కాసెప్పవడయ సైనికులను మూడు సంవత్సరాలు జరిగిన యుద్దమందు ఓడించి తరిమేసినాడు. ఈ విజయానికి ఆనందించి '''వీర నరసింహ రాయలు''' అదవాని సీమను [[అరవీటి తిమ్మరాజు]]నకు విజయానికి కానుకగా ఇచ్చినాడు. ఈ సంఘటన వల్ల [[అరవీటి]] వంశస్తులూ, [[తుళువ]] వంశస్తులూ చక్కని స్నేహితులు అయినారు.
==దక్షిణ దండయాత్ర==
▲'''వీరనరసింగ రాయలు''' మిగిలిన సామంతులను అణచివేయడానికి, తన సోదరుడైన [[శ్రీ కృష్ణదేవ రాయలు]]ను రాజ్యపాలనకు నియమించి, [[1508]]నాటికి [[ఉమ్మత్తూరు]], [[శ్రీరంగపట్టణము]]లను ఓడించి విజయనగరము వచ్చినాడు, కానీ మరళా వీరు తోక జాదించినారు దానితో ఈ సారి తన సోదరులగు [[అచ్యుత రాయలు]], [[శ్రీ రంగ రాయలు]]ను సైన్యసమేతముగా నామంతులను అణుచుటకు పంపించెను, ఈ దండయాత్రలో [[కొంకణ]] ప్రాంతపాలకుడు కప్పము చెల్లించడానికి అంగీకరించినాడు. మిగిలినవారు ఎదిరించి ఓడిపొయినారు.
తరువాత
ఈ దండయాత్రలన్నీ ముగిసిన తరువాత వీరు
▲తరువాత '''వీర నరసింహ రాయలు''' మరొక దండయాత్ర దిగ్విజయంగా చేసినాడు.
▲ఈ దండయాత్రలన్నీ ముగిసిన తరువాత వీరు ఆద్యాత్మిక మార్గములో పడి [[కంచి]], [[కుంభకోణము]], [[పక్షితీర్థము]], [[శ్రీ రంగము]], [[చిదంబరము]], [[కాళహస్తి]], [[గోకర్ణము]], [[రామేశ్వరము]], [[త్రిపురాంతకము]], [[అహోబలము]], [[శ్రీశైలము]], [[తిరుపతి]], [[సంగమేశ్వరము]] మొదలగు పుణ్యక్షేత్రములను దర్శించి అనేక దాన ధర్మాలను చేసినాడు.
==వారసుడు==
▲ఇతని వద్ద [[సాళువ తిమ్మరుసు]] మహా మంత్రిగా ఉండేవారు, దక్షిణ దేశ యాత్రలు తరువాత '''వీర నరసింగ రాయలు''' జబ్బు పడినారు, దానితో [[తిమ్మరుసు]]ను పిలిచి తన తరువాత రాజ్యానికి వారసునిగా తన ఎనిమి సంవత్సరాల కొడుకు [[తిరుమల రాయలు]]ను చేయమనీ, అలాగే [[శ్రీ కృష్ణదేవ రాయలు]] కను గుడ్లు పీకి చూపించమనీ చెప్పినాడు, కానీ తిమ్మరుసు ముందుగానే అనేక యుద్దములందు శ్రీ కృష్ణదేవ రాయలు ప్రతాప సామర్ద్యములు ఎరిగి ఉన్నందువల్ల ఆ పని చేయలేక విషయమంతా శ్రీ కృష్ణదేవ రాయలుకు చెప్పి అతనిని ప్రవాసం పంపించి ఓ మేక కనుగుడ్లు తెచ్చి చూపించి రాజును అవసాన కాలంలో సంతృప్తి పరచినాడు.
|