కవిత్రయం: కూర్పుల మధ్య తేడాలు
Content deleted Content added
పంక్తి 1:
[[వేదవ్యాసుడు]] [[సంస్కృతం]]లో రచించిన [[మహాభారతం|మహాభారతాన్ని]] [[తెలుగు]] పద్యకావ్యంగా అనువదించిన ముగ్గురు కవులు [[తెలుగు సాహిత్యం|తెలుగు సాహితీ]] చరిత్రలో '''కవిత్రయం''' అని మన్ననలందుకొన్నారు.
== [[నన్నయ]] ==
ఈయన తెలుగు సాహిత్యానికి ఆద్యుడు. ఆదికవి అని పేరుగన్నవాడు. మహాభారతాన్ని తెలుగులో అనువదించిన కవిత్రయంలో మొదటి వాడు. [[ఆదిపర్వము]], [[సభాపర్వము]] రచించి, [[అరణ్యపర్వము]] కొంత వరకే వ్రాయగలిగాడు.
|