జంషీద్ కులీ కుతుబ్ షా: కూర్పుల మధ్య తేడాలు

చి r2.7.2+) (యంత్రము మార్పులు చేస్తున్నది: ja:ジャムシード・クリー・クトゥブ・シャー
దిద్దుబాటు సారాంశం లేదు
పంక్తి 2:
 
జంషీద్ తండ్రి, [[సుల్తాన్ కులీ కుత్బుల్ ముల్క్]], గోల్కొండ సామ్రాజ్యాన్ని స్థాపించి ఆంధ్ర దేశాన్నంతటిని పరిపాలించిన తొలి [[ముస్లిం]] పాలకుడయ్యాడు. జంషీద్ కులీ కుతుబ్ షా తండ్రిని చంపి, సోదరున్ని కళ్లు పీకేసి రాజ్యాన్ని చేజిక్కించుకున్నాడు. జంషీద్ కొడుకైన [[ఇబ్రహీం కులీ కుతుబ్ షా]], విజయనగరానికి పారిపోయి [[రామ రాయలు|రామరాయల]]ను ఆశ్రయించాడు.
[[దస్త్రం:Qutub Shahi Tombs 96.JPG|thumbnail|జంషీద్ కులీ కుతుబ్‌షా సమాధి]]
 
జంషీద్ పాలన గురించి ఖచ్చితముగా తెలిసినది చాలా స్వల్పము. కానీ అతని కౄరత్వము చాలా ప్రసిద్ధి చెందినది. [[1550]]లో ఈయన మరణము తర్వాత, కుమారుడు ఇబ్రహీం కులీ కుతుబ్ షా గోల్కొండకు తిరిగివచ్చి సింహాసనాన్ని అధిష్టించాడు.