కశింకోట: కూర్పుల మధ్య తేడాలు

దిద్దుబాటు సారాంశం లేదు
దిద్దుబాటు సారాంశం లేదు
పంక్తి 1:
{{భారత స్థల సమాచారపెట్టె‎|type = mandal||native_name=కశింకోట||district=విశాఖపట్నం|mandal_map=Visakhapatnam mandals outline35.png|state_name=ఆంధ్ర ప్రదేశ్|mandal_hq=కశింకోట|villages=26|area_total=|population_total=62259|population_male=30599|population_female=31660|population_density=|population_as_of = 2001 |area_magnitude= చ.కి.మీ=|literacy=50.29|literacy_male=61.29|literacy_female=39.72}}
'''కశింకోట''', [[ఆంధ్ర ప్రదేశ్]] రాష్ట్రములోని [[విశాఖపట్నం]] జిల్లాకు చెందిన ఒక గ్రామము, మండలము. కశింకోట సంస్థానపు గ్రామము. [[నిజాం]] పాలనలో చికాకోల్ సర్కారులో ఒక ఫౌజ్‌దారీగా ఉండేది. ఆ తరువాత 1794 నుండి 1802 వరకు విశాఖపట్నం జిల్లాగా ఏర్పడిన మూడు కలెక్టరేట్లలో ఒక కలెక్టరేటుకు ముఖ్యపట్టణంగా ఉన్నది.<ref>[http://books.google.com/books?id=_RG2x2xDQ5UC&pg=PA260&dq=kasimkota#v=onepage&q=kasimkota&f=false Gazetteer of South India, Volume 2 By W. Francis]</ref> 1802లో విశాఖపట్నం జిల్లా ఏర్పడిన తర్వాత [[అనకాపల్లి]] జమిందారీ తాలూకాలో భాగమైనది.
కశింకోట శారదానది ఒడ్డున, మద్రాసు - కలకత్తా గ్రాండ్ ట్రంక్ రోడ్డు పైన ఉన్నది. కశింకోట సంస్థానాన్ని చెలికాని కుటుంబం పాలించింది. వీరు రావు వారికి బంధువులు.<ref>[http://books.google.com/books?id=z80BAAAAMAAJ&pg=PA41&dq=kasimkota#v=onepage&q=kasimkota&f=false A revised and enlarged account of the Bobbili zemindari By Sir Venkata Swetachalapati Ranga Rao]</ref> కశింకోటలో ఎలాంటి కోట ఆనవాళ్ళు లేవు. కానీ మహమ్మదీయుల పాలనలో ఈ కోట ఈ ప్రాంతంలోనే ప్రముఖ కోటగా పేరుపొందింది.1572లో [[ఇబ్రహీం కులీ కుతుబ్ షా]] ఉత్తరాంధ్రలో తన ప్రాబ్యలం పెంచుకోవటానికి రాజమండ్రి నుండి దండెత్తి కశింకోటను వశపరచుకున్నాడు. ఆ తరువాత ఒరిస్సాపై దండెత్తాడు.
[[దస్త్రం:National Highway Kasimkota Visakhapatnam District.jpg|thumbnail|కశింకోట వద్ద జాతీయ రహదారి]]
 
== కశింకోట సంస్థానం==
హవేలీ భూములతో ఏర్పడిన కశింకోట, మేలుపాక సంస్థానాలను వేలంలో విజయనగరం రాజు కొన్నాడు. రెండు సంవత్సరాల తర్వాత వాటిని కారుమంచి వెంకటాచలానికి అమ్మాడు. 1837లో ఆయన మరణించిన తర్వాత కూతురు కొడుకు మంత్రిప్రగడ వెంకటరావుకు సిద్ధించాయి. 1845లో ఆయన కూడా మరణించగా, వెంకటరావు తమ్ముడు చిరంజీవిరావు, కొడుకు వెంకటాచలంకు ఉమ్మడిగా కట్టబెట్టారు. ఇద్దరూ పిల్లలైనందువళ్ళ సంస్థానం సంరక్షక పాలనలో ఉన్నది. తమ్ముడు చిరంజీవిరావు 1851లో మరణించాడు, కొడుకు వెంకటాచలం 1863లో యుక్తవయస్కుడై 1865 మే నెలలో మరణించాడు. ఆయన మైనరు విధవ రామాయమ్మ, పసిపాప మహాలక్ష్మమ్మ<ref>[http://books.google.com/books?id=956pPm6wf84C&pg=PA222&dq=kasimkota#v=onepage&q=kasimkota&f=false Vizagapatam District Gazetteer By W. Francis]</ref>
పంక్తి 43:
 
[[new:कशिंकोट मण्डल, विशाखापत्तनम जिल्ला]]
[[en:Kasimkota]]
"https://te.wikipedia.org/wiki/కశింకోట" నుండి వెలికితీశారు