కశింకోట: కూర్పుల మధ్య తేడాలు

దిద్దుబాటు సారాంశం లేదు
పంక్తి 1:
{{భారత స్థల సమాచారపెట్టె‎|type = mandal||native_name=కశింకోట||district=విశాఖపట్నం|mandal_map=Visakhapatnam mandals outline35.png|state_name=ఆంధ్ర ప్రదేశ్|mandal_hq=కశింకోట|villages=26|area_total=|population_total=62259|population_male=30599|population_female=31660|population_density=|population_as_of = 2001 |area_magnitude= చ.కి.మీ=|literacy=50.29|literacy_male=61.29|literacy_female=39.72}}
'''కశింకోట''', [[ఆంధ్ర ప్రదేశ్]] రాష్ట్రములోని [[విశాఖపట్నం]] జిల్లాకు చెందిన ఒక గ్రామము, మండలము. కశింకోట శారదానది ఒడ్డున, మద్రాసు - కలకత్తా గ్రాండ్ ట్రంక్ రోడ్డు పైన ఉన్నది.

==చరిత్ర ==
కశింకోట సంస్థానపు గ్రామము. [[నిజాం]] పాలనలో చికాకోల్ సర్కారులో ఒక ఫౌజ్‌దారీగా ఉండేది. ఆ తరువాత 1794 నుండి 1802 వరకు విశాఖపట్నం జిల్లాగా ఏర్పడిన మూడు కలెక్టరేట్లలో ఒక కలెక్టరేటుకు ముఖ్యపట్టణంగా ఉన్నది.<ref>[http://books.google.com/books?id=_RG2x2xDQ5UC&pg=PA260&dq=kasimkota#v=onepage&q=kasimkota&f=false Gazetteer of South India, Volume 2 By W. Francis]</ref> 1802లో విశాఖపట్నం జిల్లా ఏర్పడిన తర్వాత [[అనకాపల్లి]] జమిందారీ తాలూకాలో భాగమైనది.
కశింకోటమహమ్మదీయుల శారదానదిపాలనలో ఒడ్డున,గోదావరి మద్రాసునదికి -ఉత్తారన కలకత్తాఉన్న గ్రాండ్ప్రాంతంలోని ట్రంక్కోటలలోకెల్లా రోడ్డుపఠిష్టమైన పైనప్రముఖ ఉన్నదికోటగా పేరుపొందింది. అయితే ప్రస్తుతం కశింకోటలో కోట యొక్క శిధిలాలు మాత్రమే మిగిలాయి. 1882లో రాబర్ట్ సీవెల్ కశింకోట సంస్థానాన్నిదుర్గం చెలికాని800 కుటుంబంయేళ్ళనాటిదని పాలించిందిప్రస్తావించాడు. వీరుఅంటే రావుఈ కోట కనీసం 11వ శతాబ్దం నుండి ఉండి ఉండాలి. ఇక్కడ సదాశివరాయల కాలం నాటి రెండు శాసనాలు (1558, వారికి1559) బంధువులులభించాయి.<ref>[http://books.google.com/books?id=z80BAAAAMAAJ&pg=PA41&dq=kasimkota#v=onepagepApDAAAAYAAJ&q=kasimkota+sewell&fdq=falsekasimkota+sewell A revised and enlarged account of the Bobbili zemindari By Sir Venkata SwetachalapatiItihas, RangaVolume Rao11]</ref> కశింకోటలో ఎలాంటి కోట ఆనవాళ్ళు లేవు. కానీ మహమ్మదీయుల పాలనలో ఈ కోట ఈ ప్రాంతంలోనే ప్రముఖ కోటగా పేరుపొందింది.1572లో [[ఇబ్రహీం కులీ కుతుబ్ షా]] ఉత్తరాంధ్రలో తన ప్రాబ్యలం పెంచుకోవటానికి రాజమండ్రి నుండి దండెత్తి కశింకోటను వశపరచుకున్నాడు. ఆ తరువాత ఒరిస్సాపై దండెత్తాడు. కశింకోట రాజు ఆ తరువాత కాలంలో పన్నులు కట్టడానికి నిరాకరించాడు. కుతుబ్‌షా దండెత్తి రాగా, [[వేంకటపతి రాయలు|వేంకటాపతి రాయలు]]ను సహాయం కోరాడు.
[[దస్త్రం:National Highway Kasimkota Visakhapatnam District.jpg|thumbnail|కశింకోట వద్ద జాతీయ రహదారి]]
 
== కశింకోట సంస్థానం==
కశింకోట సంస్థానాన్ని చెలికాని కుటుంబం పాలించింది. వీరు రావు వారికి బంధువులు.<ref>[http://books.google.com/books?id=z80BAAAAMAAJ&pg=PA41&dq=kasimkota#v=onepage&q=kasimkota&f=false A revised and enlarged account of the Bobbili zemindari By Sir Venkata Swetachalapati Ranga Rao]</ref>
హవేలీ భూములతో ఏర్పడిన కశింకోట, మేలుపాక సంస్థానాలను వేలంలో విజయనగరం రాజు కొన్నాడు. రెండు సంవత్సరాల తర్వాత వాటిని కారుమంచి వెంకటాచలానికి అమ్మాడు. 1837లో ఆయన మరణించిన తర్వాత కూతురు కొడుకు మంత్రిప్రగడ వెంకటరావుకు సిద్ధించాయి. 1845లో ఆయన కూడా మరణించగా, వెంకటరావు తమ్ముడు చిరంజీవిరావు, కొడుకు వెంకటాచలంకు ఉమ్మడిగా కట్టబెట్టారు. ఇద్దరూ పిల్లలైనందువళ్ళ సంస్థానం సంరక్షక పాలనలో ఉన్నది. తమ్ముడు చిరంజీవిరావు 1851లో మరణించాడు, కొడుకు వెంకటాచలం 1863లో యుక్తవయస్కుడై 1865 మే నెలలో మరణించాడు. ఆయన మైనరు విధవ రామాయమ్మ, పసిపాప మహాలక్ష్మమ్మ<ref>[http://books.google.com/books?id=956pPm6wf84C&pg=PA222&dq=kasimkota#v=onepage&q=kasimkota&f=false Vizagapatam District Gazetteer By W. Francis]</ref>
 
"https://te.wikipedia.org/wiki/కశింకోట" నుండి వెలికితీశారు