మహేంద్రతనయ: కూర్పుల మధ్య తేడాలు

కొత్త పేజీ: '''మహేంద్రతనయ నది''', వంశధార నదికి ఉపనది. ఒరిస్సా రాష్ట్రపు గ...
 
దిద్దుబాటు సారాంశం లేదు
పంక్తి 1:
'''మహేంద్రతనయ నది''', [[వంశధార]] నదికి ఉపనది. [[ఒరిస్సా]] రాష్ట్రపు [[గజపతి జిల్లా]]లోని తుపారసింగి గ్రామం వద్ద మహేంద్రగిరి కొండల్లో పుట్టి గజపతి, [[రాయగడ జిల్లాలజిల్లా]]ల గుండా ప్రవహించి [[ఆంధ్రప్రదేశ్]] రాష్ట్రంలోని [[శ్రీకాకుళం జిల్లా]]లో అడుగుపెడుతుంది. 2008లో56 ఆంధ్రప్రదేశ్కిలోమీటర్ల ముఖ్యమంత్రిపొడవున్న మహేంద్రతనయపైమహేంద్రతనయ శ్రీకాకుళం35 జిల్లాలోనికిలోమీటర్లు రేగులపాడుఒరిస్సాలో వద్దప్ర్రవహించిన నీటితర్వాత పారుదలఆంధ్రప్రదేశ్ ప్రాజెక్టుకురాష్ట్రంలో శంకుస్థాపన చేశాడుఅడుగుపెడుతుంది. ఇది జలాలతరువాత వినియోగతిరిగి ఒప్పందఒరిస్సాలోకి ఉల్లంఘనవచ్చి అనిరెండు ప్రతిగారాష్ట్రాల ఒరిస్సాసరిహద్దుతో రాష్ట్రదాగుడుమూతలాడుతుంది. ముఖ్యమంత్రిఅయినా అదేఐదింట సంవత్సరంనాలుగో గజపతివంతు జిల్లాలోనది దంబాపూర్గజపతి, చంపాపూర్లరాయగడ వద్దజిల్లాలలోనే రెండుప్రవహిస్తుంది. ఆనకట్టలుఆంధ్ర కట్టడానికిప్రదేశ్లో శంకుస్థాపన చేశాడు.<ref>[http://www.thehindu.com/todays-paper/tp-national/tp-otherstates/article3794479.ece?textsize=large&test=1[గొట్టా Fourబ్యారేజి]]కి yearsసమీపంలోని after[[గులుమూరు]] layingవద్ద stoneవంశధార river projects fail to take off - The Hindu August 19, 2012]</ref>నదిలో కలుస్తుంది.
 
2008లో ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి మహేంద్రతనయపై శ్రీకాకుళం జిల్లాలోని రేగులపాడు వద్ద నీటి పారుదల ప్రాజెక్టుకు శంకుస్థాపన చేశాడు. ఇది జల వినియోగ ఒప్పందం యొక్క ఉల్లంఘన అని ప్రతిగా ఒరిస్సా రాష్ట్ర ముఖ్యమంత్రి అదే సంవత్సరం గజపతి జిల్లాలో దంబాపూర్, చంపాపూర్ల వద్ద రెండు దారిమల్లింపు ఆనకట్టలు కట్టడానికి శంకుస్థాపన చేశాడు.<ref>[http://www.thehindu.com/todays-paper/tp-national/tp-otherstates/article3794479.ece?textsize=large&test=1 Four years after laying stone river projects fail to take off - The Hindu August 19, 2012]</ref>
 
==మూలాలు==
"https://te.wikipedia.org/wiki/మహేంద్రతనయ" నుండి వెలికితీశారు