నాగకేసరి నూనె: కూర్పుల మధ్య తేడాలు

దిద్దుబాటు సారాంశం లేదు
పంక్తి 3:
ఈచెట్లు తూర్పు హిమాలయాలు,పశ్చిమ కనుమ(western ghats)లు,కర్నాటక,కేరళలలోని సతతహరిత అడవుల్లో,అలాగే అస్సాం,బెంగాల్,అండమాన్‍దీదులలోని అడవుల్లోను వ్యాప్తి వున్నది.దక్షిణ భారతంలోని వీటి వునికి వున్నది.తమిళనాడులోని తిరువన్‍మలై అటవీ ప్రాంతంలో పెరియ నుంగు రకం,అలాగే కేరళలోని పాలఘాత్లోని సైలంట్ వ్యాలిలో వ్యాప్తి చెందివున్నాయి.సముద్రమట్టంనుండి 200 అడగుల ఎత్తువరకు పెరుగును.
===పూలు===
పూలు పుష్పించు కాలం చెట్లుపెరిగే ప్రాంతాన్ని బట్టి మారును.పూలు పూయడం ఫిబ్రవరి-మార్చినెలలలో మొదలై ఎప్రిల్-మే నెలల వరకు కొనసాగును.ఫపదీకరణ తరువాత పళ్లగా మాదుటకు రెండు-మూడు మాసాలు పట్టును.పూలు తెల్లగా,తియ్యటి,కమ్మని వాసన కల్గి 7.5-10 సెం.మీ వ్యాసంతో కొమ్మలచివర ఒంటరిగాకానిఒంటికాని,లేదా జతగా కాని పుష్పించును.పూలను కడుపునొప్పి ,ఆయసం వంటి వాటి నివారణ మందులలో వినియోగుస్తారు.ఎందబెట్తినఎండబెట్టిన పూలను/పూలలోని భాగాలను ఆయుర్వేద మందులతయారిలో ఉపయోఉపయోగిస్తారు.
===పళ్ళు===
కాయలు పళ్ళగా మారడం చెట్లు పెరుగుప్రదేశాన్ని బట్టి మారును.బెంగాల్ లో జూలైనెల మధ్యనుండి సెప్టెంబరు వరకు,అస్సాంలో మే-జులైలో,వ్యానడ్(కేరళ)లో డెసెంబరు-జనువరిలో,ట్రావెన్‍కూర్(కేరళ)లోఅక్టొబరు-మార్చి నెలలలో పళ్ళు వచ్చును.పళ్లు ఎర్రగా,దీర్ఘ అండాకారంగా,గుండ్రంగా వుండును.3"(అంగుళాలు)వ్యాసం కల్గివుండును.ఒక్కో పండు 50-60 గ్రాములు వుండును.పెలుసైన గట్టి పెంకును కలిగివుండును.ఒక పండులో 2-3 గింజలుందును.పై పెంకులో పీచు(Fibre)భాగం 50% వరకుండును.గింజలో విత్తనం(kernel)35% వరకుండును.గింజ పెంకులోపలి విత్తనం పసుపు రంగులో గుండ్రంగా వుండును.
"https://te.wikipedia.org/wiki/నాగకేసరి_నూనె" నుండి వెలికితీశారు