గాలిబ్ గీతాలు: కూర్పుల మధ్య తేడాలు

దిద్దుబాటు సారాంశం లేదు
పంక్తి 1:
[[బొమ్మ:Galib1.jpg|thumb|right|200px|పుస్తకముఖచిత్రం]]
మిర్జా అసదుల్లాఖాన్ [[ గాలిబ్]] గారి ఉర్దూ గజళ్లకు [[దాశరథి కృష్ణమాచార్య]] గారు చేసిన తెలుగు అనువాదం''' గాలిబ్ గీతాలు. ఒకవిథంగా గాలిబ్‍గారిగాలిబ్‍ గారి గజల్‍ల మొట్టమొదటి తెలుగు అనువాద పుస్తకమిది.
 
===పుస్తకప్రచురణ===
దాసరథిగారూ గాలిబ్ గీతాలను తెలుగులో మొదటగా పుస్తకరూపంలో 1961లో అచ్చువేయించారు.1965లో రివైజుడుఎడిసనురివైజుడు ఎడిసను ను ముద్రించారు. తరువాత పలుముద్రణలు పొందినది. 2002లో [[ఎమెస్కో]] బుక్స్ ద్వారా పాఠకులకందించారు. అట్టమీది మరియు లోపలి చిత్రాలను [[బాపు]]గారు చిత్రించారు. ముందుమాట (preface)ను అప్పటి ఆంధ్రప్రదేశ్ సాహిత్య అకాదమి అధ్యక్షుడు శ్రీ [[బెజవాడ గోపాలరెడ్ది]] గారు ఆంగ్లంలో వ్రాసారు. పీఠికను [[ డా.బూర్గుల రామకృష్ణరావు]] తెలుగులో వ్రాసారు. అవతారికను శ్రీ దేవులపల్లి రామానుజరావు (కార్యదర్శి,ఆంధ్రప్రదేశ్ సాహిత్య అకాడమి) వ్రాశారు.'గాలిబ్ గీతాలు' కవితాపుస్తకాన్ని దాశరథిగారు ప్రఖ్యాత చలన చిత్రనటుడు డా. [[అక్కినేని నాగేశ్వరరావు]] గారికి అంకితమిచ్చారు. గాలిబ్ గారి గజల్స్ లోని మేలిముత్యములవంటి వాటిని ఏరి 407 తెలుగు పద్యంలలో రాసాడు. అంతేకాదు కొన్నిపద్యాలకు కవితా వివరణ కూడా యిచ్చాడు.
[[బెజవాడ గోపాలరెడ్ది]] గారు ఆంగ్లంలో వ్రాసారు.పీఠికను[[ డా.బూర్గుల రామకృష్ణరావు]]తెలుగులో వ్రాసారు.అవతారికను శ్రీ దేవులపల్లి రామానుజరావు(కార్యదర్శి,ఆంధ్రప్రదేశ్ సాహిత్య అకాడమి) వ్రాశారు.'గాలిబ్ గీతాలు'కవితాపుస్తకాన్ని దాశరథిగారు ప్రఖ్యాత చలన చిత్రనటుడు డా.[[అక్కినేని నాగేశ్వరరావు]] గారికంకితమిచ్చారు.గాలిబ్ గారి గజల్స్ లోని మేలిముత్యములవంటి వాటిని ఏరి 407 తెలుగు పద్యంలలో రాసాడు.అంతేకాదు కొన్నిపద్యాలకు కవితావివరణకూడా యిచ్చాడు.
 
===గాలిబ్ గజల్లు-దాశరథి అనువాద పటిమ===
ఉర్దూ భాషలో 'గజల్' సుప్రసిద్ధమైనది. ఉర్దూ కవులలొ అనేకులు ఈ పద్ధతినే అనుసరించారు. గాలిబ్ గజల్ రీతిలోనే కాకుండగా ఇతర పద్ధతులలో కూడా కవిత్వం రాసినప్పటికి, గజల్స్ లో కబ్బం అల్లుటలో ప్రసిద్ధి చెందాడు. ఇతరులకు మార్గదర్సకుడుగా నిల్చినాడు. గాలిబ్ మానవ జీవితమును సమగ్రముగా తన కావ్య దర్పణంన ప్రతిఫలింపజేసాడు. జీవితంను దాని భిన్న కోణములను రమ్యంగా, హృద్యంగా రచించిన మొదటి ఉర్దూ కవిగా గాలిబ్ కవి అన వచ్చును. జీవితం, అందులోని విలాసం, విషాదం, తీపిదనం, చేదు మరియు ఒడుదుడుకులను తన కవిత్వంలో ప్రదర్సించాడు గాలిబ్. అట్టి గాలిబ్ ఉర్దూ గజల్స్ ను దాశరథి మిక్కిలి ప్రతిభావంతంగా తెలుగు భాషలోకి అనువదించాడు. అనువాదం చాలా సుభోదకంగా, సరళంగా వున్నది. గాలిబ్ కవనంలోని హైందవేతర వాతవరణంను హైందవ వాతవరణంగా పరివర్తించి, కవితకు తెలుగుదనం అబ్బి, తన ప్రత్యేకత ప్రతిభను చూపించాడు దాశరథి.
దాశరథి గాలిబ్ గజల్స్ ను హృదయాంతర్గతంకావించుకొని, అనన్యమైన రీతిలో తెలుగీకరించినాడు. ఉర్దూమూలంనకు సన్నిహతంగావుండులాసన్నిహతంగా వుండులా అనువాదమొనర్చినాడు. కడు రమ్యంగా, రమణీయయుతంగా కొనసాగినదు రచన. గాలిబ్ గజల్లను ఒక్కొక్కదానిని తీసికొని ఆమూలాగ్రంగా దాశరథి అనువాదమొనర్చలేదు. గజల్స్ లోని కొన్నీ'షేర్' లనే అనువాదమొనర్చినాడు.
గలిబ్ యొక్క గజల్స్ లోని ఉత్తమ విభాగాలను అనువాదానికి ఎన్నుకకొనుటలో దాశరథి కవితాహృదయం, మరియు ఆయన ప్రతిభ తెలుయుచున్నది. దాశరథి అనువాదమొనర్చిన ఈ ఖండకృతులలో గాలిబ్ కవిప్రేమార్ధ్ర హృదయం కంపించుచున్నది. గాలిబ్ ప్రియురాలు నొకమారు ప్రసన్నవదని, మరోమారు పరాణ్ముకురాలు. చంచలమనష్కిని, గాలిబొక్కడే ఆమె ఏకైక ప్రియుడుకాడుప్రియుడు కాడు. ఆమె మనస్సు చూరగొన్న వారు న్నారువారున్నారు. అయిన గాలిబ్ ఈర్ష్యకాని, కోపంకాని చెందలేదు. తన చెలియెడ అంతటి అనురాగమున్నది. నిజంగా గాలిబ్ జీవితం ఒక విషాదగాథ. గాలిబ్ ప్రేమ స్వార్థరహితమైనది. గాలిబే స్వయంగా" నాకు నిష్కామ కర్మ యెంతయో ప్రియం"అనిచెప్పుకున్నాడుఅని చెప్పుకున్నాడు.
 
ఉర్దూ గజలులు రెండు పద్యపాదంలను మాత్రమేకల్గివుండునుమాత్రమే కల్గివుండును. దాశరథి గారుకూడాగారు కూడా క్లుప్తత చెడకుండా రెండుపాదాలలోనిరెండు పాదాలలోని భావాన్ని చాలావరకు రెండుపాదాలలోనేరెండు పాదాలలోనే వ్రాసాడు. వివరణ అవసరమైనచోటఅవసరమైన చోట పద్యపాదాలను నాలుగు పాదాలుగా పెంచిరాసాడు. అనువాదానికి ఆటవెలది, తేటగీతం వాడుకున్నాడు. అవసరమైనచోట ద్విపదను, రగడను ఉపయోగించినాడు.
 
===మచ్చునకు కొన్ని పద్యాలు===
Line 18 ⟶ 17:
'''నరుడు నరుదౌట యెంతొ దుష్కరము సుమ్ము.
 
లోకంలో ప్రతిపని సులభంగా నెరవేరదు.దానికై కష్టపడితేనే సాధ్యం.మన నడక, మాట, విద్య తదితరాలన్ని కష్టపడే నేర్చుకుంటాం. అలాగే మన నడత (శీలం, గుణం, వ్యక్తిత్వం)కూడా. మనిసిగా పుట్టినంత సరిపోదు. మానవత్వంవున్నవాడే మనిషి. అలాంటి మానవత్వం (ఇతరులయెడ ప్రేమ, దయ, కరుణ, పరోపకార యిత్యాదులు) కలిగివున్నవాడే నిజమైన నరుడు/మానవుడు. మానవత్వమనది సహజంగా రాదు. నరుడు ఆసద్గుణాలను కష్టమైనప్పటికి, అల్వర్చుకోని మనిషిగా బ్రతకాలి.
*'''సింధువును జేరి బిందువు సింధువగును'''
'''ధ్యేయమును బట్టి ప్రతిపని దివ్యమగును.
 
నీటి బిందువన్నది వెళ్ళి మురికి కాల్వలో చేరిన అది కలుషితమైమురికికలుషితమై మురికి నీరవ్వుతుంది. పంటకాలువలో కలిస్తే మొక్కలకు చేరుతుంది. మరి అది సముద్రంలో కలిస్తే, దానితో మమేకమై సముద్రంగా మారుతుంది. వున్నతమైన వ్యక్తులతోకూడితేవ్యక్తులతో కూడితే మనం వున్నతులమవ్వుతామువున్నతుల మవ్వుతాము.
*'''నడుము బిగియుంచుచుంటివి నన్ను దునుమ,'''
'''నాకు తెలియులే నీకెంత నడుము కలదొ!'''
 
ప్రియుడు తనప్రియురాలిని పైకి నిందించునట్లు అన్పించినను, నర్మగర్భంగా ప్రియురాలి దేహసొబగును మెచ్చుకుంటున్నాడు. తనను చంపటానికి కొంగును నడుముకు బిగిస్తున్నది చెలియ. నడుమేలేని చాన కొంగుఎక్కడకొంగు ఎక్కడ బిగించగలదు. కందిరీగవంటి నడుమున్న ప్రేయసి అని కవిభావము.
*'''అన్ని రోగములకు నౌషధం బుండియు'''
'''ప్రణయ రోగమునకు కనము మందు '''
 
ఈలోకంలోఈ లోకంలో అన్నిరకాల జబ్బులకు ఔషధాలున్నాయి. కొత్తకొత్త జబ్బులకు కొత్త రకం మందులను పరిశోధించి కనుగొంటున్నారు. అయితే అనాదికాలం నుండి నేటి వరకు, అదేమి విచిత్రమో? ఇంతవరకు ఎవ్వరుకూడాఎవ్వరు కూడా ప్రేమ రోగానికి ఎలాంటి నివారణ ఓషధును కనిపెట్టలేకపోయారు. అనగా ప్రణయపవిరహంలో నున్నవాడికి ప్రియురాలిప్రేమొక్కటే మందు.
*'''ఏల నన్ను మరచె నెరుగబోయితి, నామె'''
'''వలపుచూపు చూచె భస్మమైతి'''
 
ఎందుకో?ఎమో?!ఈ మధ్యకాలంలో గాలిబ్ ప్రియురాలు గాలిబ్‍ను అంతగా సరకు చెయ్యడంలేదు. మరచినట్లు నటిస్తున్నది.ఎందుకలా?. కోపంతో, బాధతో అడుగబొయ్యిన గాలిబ్ ప్రేయసి చూసిన వలపు చూపునకు భస్మమైయ్యాడు. అంతేకదా? కలకంఠి కొనచూపుకు లొంగని పురుషపుంగువులున్నారే ఇలలో?.రెండు వాక్యాలలో ఇంతుల, పుబంతుల వాలుచూపులెంత సమ్మోనకారమో తెలియచెప్పాడు.
*'''నాదు గుండెగాయము కుట్టు సూదికంట'''
'''ఆశ్రుజలధార దారమై అవతరించె'''
 
ఆమెను అతను ఎంతగానో మోహిస్తున్నాడు. కాని ప్రియురాలేమో అతని నిక్కమైన ప్రేమను తిరస్కరించి అతని గుండెకు గాయాలు చేసింది. అతనిగుండెగాయన్ని కుట్టు సూది అతని హృదయావేదననుకని కార్చిన కన్నిరే దారంగా మారింది.నిర్జీవమైన సూదుకంట కన్నీరొలకింది-కాని ప్రేయసి మనస్సుకరగలేదు. ఎంత కఠినహృది ప్రేయసి.
*'''మృత్యు వేతెంచినపుడామె లేఖవచ్చె,'''
'''చదువకయె వక్షమున నుంచి చచ్చినాను.'''
 
పాపం?అతను ఆమెను మనసారా వలచాడు.కాని ప్రియురాలేమో అతని ప్రేమను కఠినంగా తిరస్కరించింది.కాని అతడు సర్వసం వదలి ఆమె ప్రేమకై, అమె అంగీకారానికై జీవితాంతం అమెగురించినఅమె గురించిన మధురభావనలతో ఎదురుచూస్తూనే వున్నాడు. ఎట్టికేలకు ప్రేయసి మనస్సు కరిగి,అంగీకారంతెల్పుతు అంగీకారం తెల్పుతు లేఖ పంపినది. లేఖ చేతికందినది. కాని చదవకయే కనుమూసినాడు. ఏ ప్రియురాలు ప్రేమకై చకోరపక్షిలా ఎదురుచూసాడో, ఆ ప్రేయసి తన ప్రేమనంగీకరించిందన్న నిజం తెలియకుండనే మరణించాడు. ఎంతటి దురదృష్టవంతుడు?శరత్‍బాబు దేవదాసు గుర్తుకొస్తున్నాదు.
*'''అన్ని బంధాల విదలించినట్టి యెడద '''
'''కురుల ఉరులందునన్ చిక్కుకొనెను,చెలియ!'''
 
జీవితంలోని అన్ని బంధాలనుండి విముక్తుడయ్యాడు.అదేమి విచిత్రమో! ప్రియురాలి వలపు గాలంలో చిక్కుకున్నాడు. వురుల (వుచ్చుల) వంటి ప్రియురాలి కురులలో ప్రియుడి మనస్సు చిక్కుకుపోయి, బంధి అయ్యాడట!. కాంతకనకాలకు లొంగనివాడెవ్వడు ఇలలో.
*'''లోకమందు సుఖము శోకమ్ము కలవండ్రు'''
'''శోకమనసె ఇచ్చె నాకు బ్రహ్మ'''
 
జగతిలో మనష్యులకు సుఖదుఃఖాలు సహజం.కొన్నిదినాలు కష్టాలనుభవించిననుకొన్ని దినాలు కష్టాలనుభవించినను, పిమ్మట సుఖలను, భోగాలను పొందటం సహజం, అనివార్యం. పాపం? గాలిబుకు మాత్రం నుదుట అన్ని దుఃఖాలనే, కష్టాలనే రాసాడు ఆబ్రహ్మఆ బ్రహ్మ.
*'''కత్తి చేతలేక కదనమ్ము జరిపెడి'''
'''ఇంతి కెవ్వ దనువు లీయకుండు?'''
"https://te.wikipedia.org/wiki/గాలిబ్_గీతాలు" నుండి వెలికితీశారు