గాలిబ్ గీతాలు: కూర్పుల మధ్య తేడాలు

దిద్దుబాటు సారాంశం లేదు
పంక్తి 3:
 
===పుస్తకప్రచురణ===
దాసరథిగారూ గాలిబ్ గీతాలను తెలుగులో మొదటగా పుస్తకరూపంలో 1961లో అచ్చువేయించారు.1965లో రివైజుడు ఎడిసను ను ముద్రించారు. తరువాత పలుముద్రణలు పొందినది. 2002లో [[ఎమెస్కో]] బుక్స్ ద్వారా పాఠకులకందించారు. అట్టమీది మరియు లోపలి చిత్రాలను [[బాపు]]గారు చిత్రించారు. ముందుమాట (preface)ను అప్పటి ఆంధ్రప్రదేశ్ సాహిత్య అకాదమి అధ్యక్షుడు శ్రీ [[బెజవాడ గోపాలరెడ్ది]] గారు ఆంగ్లంలో వ్రాసారు. పీఠికను [[ డా. [[బూర్గుల రామకృష్ణరావు]] తెలుగులో వ్రాసారు. అవతారికను శ్రీ దేవులపల్లి రామానుజరావు (కార్యదర్శి,ఆంధ్రప్రదేశ్ సాహిత్య అకాడమి) వ్రాశారు.'గాలిబ్ గీతాలు' కవితాపుస్తకాన్ని దాశరథిగారు ప్రఖ్యాత చలన చిత్రనటుడు డా. [[అక్కినేని నాగేశ్వరరావు]] గారికి అంకితమిచ్చారు. గాలిబ్ గారి గజల్స్ లోని మేలిముత్యములవంటి వాటిని ఏరి 407 తెలుగు పద్యంలలో రాసాడు. అంతేకాదు కొన్నిపద్యాలకు కవితా వివరణ కూడా యిచ్చాడు.
 
===గాలిబ్ గజల్లు-దాశరథి అనువాద పటిమ===
"https://te.wikipedia.org/wiki/గాలిబ్_గీతాలు" నుండి వెలికితీశారు