సీమ కథలు: కూర్పుల మధ్య తేడాలు

పంక్తి 1:
[[బొమ్మ:Sima kathalu.jpg|thumb|right|250px|సీమ కథలు పుస్తక ముఖచిత్రం]]
===తొలిమాట===
''' సీమ కథలు '''-సింగమనేని నారాయణ సంకలనసారధ్యంలో వెలువడిన కథల సంపుటం.పద్దెనిమిదిమంది రాయలసీమ కవుల కలాలనుండి జాలువారిన కథలనుండి,ఆణిముత్యాలవంటి కథలను ఏరి,కూర్చి ప్రచురించిన కథల సంకలనం ఈపుస్తకము.తెలుగు కథా సాహిత్యానికి దాదాపు వందేళ్ల చరిత్ర వున్నది.పలు తెలుగుపత్రికలు కథలకు ప్రోత్యాహంయిస్తూ,ప్రచురిస్తున్నాయి.అయినప్పాటికి ప్రస్తుతం నవలలకే అగ్రతాంబులం అందుతున్నది.వారపత్రికలలోనవలలే సిరియల్లుగా వస్తున్నాయి.తెలుగునవలలనే ప్రచురణకర్తలు/పుస్తక ప్రకాశకులు ఎక్కువసంఖ్యలో అచ్చువేస్తున్నారు.అయితే అరవైదశకంలో ప్రముఖ కథారచయితల కథలను ప్రచురణకర్తలు సంకలానాలుగా అచ్చుచేశారు.ఆతురువాత వచ్చిన ప్రేమ,సైంటిఫిక్,క్షుద్రశక్తులు,థ్రిల్లరు,సస్పెన్సు నవలల ప్రచురణ ప్రభంజనంలో కథలపుస్తకాల ప్రచురణ కొద్దిగా మందగించిన మాట నిజం.అయితే ఈమధ్యకాలంలో పాఠకుల పఠనాభిరుచిలో మార్పు వచ్చినది.నిజాల్నిదాచి,అవాస్తవలోకాన్ని రంగుటద్దాలలో చూపించేచూపించి,పాఠకులను అవాస్తవ భ్రమల ప్రపంచంలో విహరింప చేసే పైరకపు నవలల పైఆసక్తి తగ్గి,ఇప్పుడిప్పుడే జీవితం లోనిసంఘటనలనుజీవితంలోనిసంఘటనలను,వాస్తవాలను పలుకోణాలనుండి సృజిస్తూ,చుట్టూజరుగుతున్నఘోరాలను,అన్యాయలను,అక్రమాలను,కఠోర జీవిత, జీవననగ్నసత్యాలను,ఎత్తిచూపిస్తూ కళ్ళకుకట్టేటట్లు రాస్తున్నకథలను యిప్పుడు మక్కువగా చదువుచున్నారుమక్కువగాచదువుచున్నారు.క్రమేపి కథాసంకలనకథాసంకలనపుస్తకాలకు పుస్తకాలకు ఆదరణ పెరుగుతున్నదిఆదరణపెరుగుతున్నది.ఈ మార్పు హర్షించఈమార్పు తగినదేహర్షించతగినదే.
 
సీమ కథలు పుస్తకాన్ని విశాలాంధ్ర పబ్లిషింగ్ హౌస్,హైదరాబాద్ వారు మొదటిసారిగా 1992లో ప్రచురించారు.మలిముద్రణ 1994లో జరిగినది.ఆతువాత మూడవముద్రణ 2010లో.పుస్తకంలోని కథల సంకలనం: రాయలసీమరచయిత 'సింగమనేని నారయణ'.ఇందులో మొత్తం పద్దెనిమిది కథలున్నాయి,పద్దెనిమిది రచయితలు తమఅనుభవాలను,ఆలోచనలను పిండిరాసిన కథలివ్వి.ఈపుస్తకం లోని కథలన్ని అంతకుముందే వివిధ పత్రికలో అచ్చయిన కథలు.
సీమ కథలు పుస్తకాన్ని విశాలాంధ్ర పబ్లిషింగ్ హౌస్,హైదరాబాదువారు మొదటిసారిగా1992లో ప్రచురించారు.మలిముద్రణ1994లో జరిగినది.ఆతువాత మూడవముద్రణ 2010లో.పుస్తకంలోని కథల సంకలనం:రాయలసీమరచయిత'సింగమనేని నారయణ'.ఇందులో మొత్తం పద్దెనిమిదికథలున్నాయి,పద్దెనిమిది రచయితలు తమఅనుభవాలను,వాస్తవ గ్రామీణుల యధార్దవ్యధలను,వేతలను పాఠకుల ముందించిన,బతుకూనుభవాలను పిండిరాసిన కథలివ్వి.ఈపుస్తకంలోని కథలన్ని అంతకుముందే వివిధపత్రికలో అచ్చయిన కథలు.తెలుగురాష్ట్రంలో మిగతాప్రాంతాలకన్న ఒకప్రత్యేకమైన ఆర్ధిక,సాంఘిక, సాంస్కృతిక జీవనజీవితమున్న గడ్డ-సీమగడ్డ.సీమప్రాంత గ్రామీణజనజీవనం వ్యవసాయంతో ముడివడివున్నది.భారతదేశంలో అతితక్కువ వర్షపాతమున్నప్రాంతంగా నమోదయినప్రాంతం'రాయలసీమ'గడ్డ. అందులో అనంతపురంజిల్లా,దేశంలోనే తీవ్రవర్షాభావంవున్న రెండోజిల్లా.ఇక్కడ ప్రాణలు నిలవలన్నా,పోవాలన్నా'నీళ్ళే'కారణమంటే,నీళ్ళు పుస్కలంగాదొరికే రాష్ట్రంలోని ఇతరప్రాంతాలవారు విస్తుపోతారు.
అట్టిరాయలసీమ చిద్రమైన పల్లెజనుల బతుకులను పాఠకులముందుంచిన పుస్తకం-సీమ కథలు.
===మలిమాట===
"https://te.wikipedia.org/wiki/సీమ_కథలు" నుండి వెలికితీశారు