సీమ కథలు: కూర్పుల మధ్య తేడాలు
Content deleted Content added
పంక్తి 53:
'''ఈసీమ కథల్లో ఏముంది?'''
తాగేటందుకు గుక్కెడునీళ్లకై నెత్తిమీద,భూజలమీద,సంకళ్లో
రెక్కలుముక్కలుచేసుకొని,కుటుంబంలోనివారంత తమ స్వంతపొలంలోనె కూలిలుగా మారి పంటపండిస్తె,వడ్దివ్యాపారులు,ఎరువులు,నాసిరకంవిత్తనాలు,నకులీపురుగుల మందులు అప్పుగాయిచ్చిన ఆంగడి వాళ్ళు, పంటకొనటానికి వచ్చిన దళారులు,కొనుగోలుదారులు రాబందులవలె చుట్టూచేరి,రైతు కష్టఫలాన్నిదోచుకొని రైతును నడిబజారులో బిచ్చగాడిలా నిలబెట్టిన నిజాలున్నాయి.నగరంలో విలాసవంతమైన జీవితా నికై హైటెక్కు వ్యభిచారం చేస్తుంటే,ఒకపూటనైన పస్తులున్న పిల్లలకడుపునింపెటందుకు "ఆతప్పు"చేస్తె తప్పెముందనుకునే కూలిపనిచేసె చెంగమ్మ లాంటి ఆడబ్రతుకులున్నాయి.
అందినకాడికి అప్పుచేసి,తాళిబొట్టుతో సహ అయినకాడికి అన్నిఅమ్మి,బావి త్రవ్విస్తే,అందులో బండపడి,తమబతుకులు బండలై,ఆబావిలోనే శవాలై చితికిన రైతుబతుకులున్నాయి.పూలమ్మినచోట కట్టెల మ్మలేక పక్కజిల్లాలకు,కూలీలగా,ప్యాక్టరిలలో కార్మికులుగా వెళ్లిన జనుల వుదాంతాలున్నాయి.
రైతులబ్రతులు బాగుపడితే తమ ఆధిపత్యంసాగదని వారిని అలాగేవుంచే రాజకీయవెత్తలు,రాజకీయాలు వున్నాయి.ఇవ్వని వెరశి రాయలసీమ బ్రతుకులు.
|