సీమ కథలు: కూర్పుల మధ్య తేడాలు
Content deleted Content added
పంక్తి 64:
'''కథలగురించి టూకీగా'''
'''నీళ్ళు''':కథపేరింటేనే కథాంశమెమిటో తెలిసిపోతున్నది.తాగేనీళ్ళను పొదెంటందుకై మధ్యతరతి సగటుజీవుని పోరాటం ఈకథ ఇతివృత్తాంతం
'''హైనా''':నారాయణప్ప మూడెకరాలసేద్యంచేస్తున్నాడు.బోరుంది,పంపుంది.కాని కరెంటే లేదు ఏప్పుడొస్తుందో,ఎప్పుడు పోతుందో తెలియని స్దితి.రోజంతా చేనికాడే కరెంట్ రాకడకై
"పేదరికాన్ని ఆసరాచేసుకునే ప్రభుత్వాలూ మంత్రులూ
ఆతరువాత హైనా కంటబడగానే
'''మన్నుతినమనిషి''':అనంతపురంజిల్లాలోని గ్రామం చెన్నప్పది.పదెకెరాల పొలమున్నది.కరువుపుణ్యాన ఈమధ్యకాలంలో పంట చేతికొచ్చిందిలేదు.చెన్నప్పకొడుకు రామచంద్రడు తనపెల్లాం ఒబులమ్మ, ఇద్దరుపిల్లలతో బళ్ళారికొచ్చి,పెళ్లంతోపాటు బెల్దారికూలీ పనికెల్లుతున్నాడు.ఉండేగుడిసెకు నూరురూపాయలు బాడిగె,ఊళ్ళొని తండ్రికి వందరూపాయలు పంపాలె.జరగడం కష్టంగా వుంది. అందుకే ఒబులమ్మ ఊర్లోని పొలాన్ని అమ్మేసి ఇక్కడే జాగాకొని గుడెసె వేసుకొంటె,బాడిగె డబ్బులు మిగులుతాయి.మామను ఇక్కడికే తెచ్చి వుంచుకుందామని రోజు పోరు.మొదటపెళ్ళం మాటలు కొట్టిపడెసిన,చివరికి వూరికొచ్చి,రాత్రి తండ్రికి అసలు విషయం చెప్తాడు.చెన్నప్ప ఒప్పుకోడు.ఈనాడైతే కరువొచ్చినమాట నిజమైన,ఇప్పటివారకు ఆధుకున్నది ఆభూమేకదా అంటాడు.అమ్మకం విషయమై తండ్రి కొడుకులకు గట్టీగా గొడవ అవుతుంది.అలిగిన చెన్నప్ప కోపంగా బయటికెల్తాడు.కోపంతగ్గిన రామచంద్రుడు,ఓబులమ్మ రాత్రంతా బెంగగా చెన్నప్పకై ఎదురు చూస్తుంటారు.వుదయాన్నే అందరు తోటల్లో,చేలల్లోని బాగుల్లో వెదుకుతారు.చివరికి తనపొలంలో.....
'''వాడిపోయిన వేరుశనగ చేలో,తల్లిఎదమీద అదమరిచి నిద్రిస్తున్న పసివాడిలా,నిర్విచారంగా నిర్మలంగా ఉంది చెన్నప్ప శవం.రామచంద్రుడు చేష్టలుడిగి
[[వర్గం:తెలుగు పుస్తకాలు]]
|