గ్రామ రెవిన్యూ అధికారి: కూర్పుల మధ్య తేడాలు

చిదిద్దుబాటు సారాంశం లేదు
పంక్తి 1:
{{విస్తరణ}}
పూర్వం ఆంధ్రప్రాంతంలో [[కరణం]] [[మునసబు]] మరియు తెలంగాణ ప్రాంతంలో [[పటేల్]] [[పట్వారీ]] లు వారి సొంత గ్రామాల్లోనే ఉండి పాలన నడిపేవారు. [[1985]] లో వీరినిఈ విధానాన్ని తొలగించి తీసేసి గ్రామ పాలనాధికారుల్నిసహయకులను నియమించారు. తరువాత 1990 లో గ్రామ పాలనాధికారి ([[వి.ఏ.వో]] ) వ్యవస్థను ప్రవేశపెట్టారు. తరువాత 2002 లో మండల్ పరిషత్ అభివృద్ధి అధికారి పర్యవేక్షణలో పనిచేసే పంచాయితీ సెక్రటరీల విధానం అమలులోకి వచ్చింది. [[పంచాయితీ]]ల నుంచి రెవెన్యూ వ్యవస్థను వేరు చేసిన నేపథ్యంలో [[2007]] ఫిబ్రవరి నుంచి ఆదాయ విధులకొరకు వీఆర్వోల విధానం మరియు అభివృద్ధి కార్యాక్రమాలకొరకు గ్రామ పరిపాలనాధికారి (విఎఒ) అమలులోకి వచ్చింది. రెవిన్యూ అధికారిఅధికారుల తహసీల్దార్(Village ఆధ్వర్యంలో,Revenue పరిపాలనాధికారిOfficer) వీఆర్వోల మండలవిధానం పరిషత్ అభివృద్ధి అధికారిఅమలులోకి ఆధ్వర్యంలో పనిచేస్తారువచ్చింది.
 
==అధికారుల కేటాయింపు మరియు నియమించు విధము==
2001 జనాభా లెక్కల ప్రకారం మన రాష్ట్రంలో మొత్తం 28,123 [[గ్రామాలు]] న్నాయి. అందులో 26,613 నివాసిత గ్రామాలు 1,510 నివాసాలు లేని గ్రామాలు. వీటి నిర్వహణకు జనాభా ప్రాతిపదికన అధికారులను కేటాయించుతారు. 5000 జనాభా ఉంటే ఒకరు, 5 వేల నుంచి 10,000 మంది వరకు ఉంటే ఇద్దరు, పది వేల నుంచి పదిహేను వేల మంది ఉంటే ముగ్గురు చొప్పున గ్రామ రెవిన్యూ అధికారి [[వీ.ఆర్.వో]] లు ఉండడానికి అనుమతి ఇచ్చారు.ఆయా జిల్లాల్లో ఖాళీగా ఉన్న వీఆర్వో ఉద్యోగాల భర్తీ సంబంధిత జిల్లా ఎంపిక కమిటీ (డీఎస్‌సీ) చేస్తుంది. కొన్ని గ్రామాలను కలిపి ఒక సమూహం (క్లస్టర్) గా ఏర్పాటుచేశారు. రాష్ట్రంలోని 21,809 గ్రామ పంచాయతీలను పరిపాలనా సౌలభ్యం కోసం 12,397 క్లస్టర్లుగా ఏర్పాటు చేసింది. 5 వేల జనాభా ఉన్న ఒకటి లేదా రెండు మూడు పంచాయతీలను కలిపి ఒక క్లస్టరుగా గుర్తించారు. ప్రతి క్లస్టర్‌కు ఒక గ్రామ రెవిన్యూ అధికారి వుండాలి. పంచాయతీ క్లస్టర్ 5 కిలోమీటర్ల పరిధిలో ఉండాలి. రాష్ట్రంలో 12,397 క్లస్టర్లు ఉన్నాయి. క్లస్టర్ లో 5000 జనాభా ఉంటే ఒకరు, 5 వేల నుంచి 10,000 మంది వరకు ఉంటే ఇద్దరు, పది వేల నుంచి పదిహేను వేల మంది ఉంటే ముగ్గురు చొప్పున గ్రామ రెవిన్యూ అధికారి [[వీ.ఆర్.వో]] లు ఉంటారు. ఖాళీగా ఉన్న వీఆర్వో ఉద్యోగాల భర్తీ సంబంధిత జిల్లా ఎంపిక కమిటీ (డీఎస్‌సీ) చేస్తుంది
 
==విధులు==