గాయత్రి విద్యా పరిషత్ ఇంజనీరింగు కళాశాల: కూర్పుల మధ్య తేడాలు

దిద్దుబాటు సారాంశం లేదు
దిద్దుబాటు సారాంశం లేదు
పంక్తి 38:
 
ఈ కళాశాల, 1996 సంవత్సరంలో, విశాఖపట్నంలో స్థాపించబడింది. దీని స్థాపనలోనూ, నిర్వహణలోనూ విశాఖపట్నంలో ఎందరో విద్యావేత్తలు, దాతలు, వృత్తివిద్యా నిపుణులు పాలుపంచుకొంటున్నారు. "సంపూర్ణ విధానం ద్వారా, టెక్నలాజికల్ విద్య మరియు పరిశోధనల్లో, శ్రేష్ట విద్యాకేంద్రం ఎదగడం మరియు కొనసాగడం"అనే ఆశయం కలిగి ఉన్న ఈ సంస్థ ఆశయసాధన నిరంతరం శ్రమిస్తూ వస్తోంది.
===విభాగాలు మరియు కోర్సులు===
కళాశాలలోని వివిధ కోర్సులు
*రసాయనిక ఇంజనీరింగు
పంక్తి 54:
*నిర్వహణల అధ్యయనం
==సౌకర్యాలు==
===బి. సర్వేశ్వరరావు గ్రంథాలయం===
ఇది గాయత్రీ విద్యా పరిషత్ మాజీ అధ్యక్షులు, నాగార్జున విశ్వవిద్యాలయపు మాజీ ఉపకులపతి, ఆంధ్ర విశ్వవిద్యాలయపు అర్థశాస్త్ర గౌరవ ఆచార్యులు, నైజీరియా దేశప్రభుత్వపు మాజీ సలహాదారు, ప్రముఖ ఆర్థికవేత్త అయిన బి సర్వేశ్వరరావు పేర ఏర్పరచబడింది.
ఇందునున్న
* మొత్తం పుస్తకాలు - 43,544
*మొత్తం పేర్లు - 9930
*జర్నళ్ళు - 1846
*అంతర్జాతీయ స్థాయివి - 63
*జాతీయ స్థాయివి - 141
*మొత్తం ఆన్-లైన జర్నళ్ళు - 1846
విద్యార్థుల సౌకర్యార్థం డిజిటల్ గ్రంథాలయం కూడా ఏర్పాటు చేయబడింది.
===వసతి గృహాలు===
విద్యార్థినీ విద్యార్థులకు విడివిడిగా వసతి గృహాలు ఉన్నాయి
===ఆటలు ===
సుమారు 6.5 ఎకరాల మేర ఏర్పాటు చేయబడిన ఆట వసతుల్లో ఈ క్రిందివి కూడా ఉన్నవి.
*బాస్కెట్ బాల్
*బాల్ బాడ్మింటన్
*క్రికెట్
*ఫుట్ బాల్
*టేబుల్ టెన్నిస్
*టెన్నీ-కోయిట్
*టెన్నిస్
*థ్రో - బాల్
*వాలీబాల్
*షటిల్ బాడ్మింటన్
*200 మీ పరుగుల ట్రాక్
వీటి సమయం ప్రతీరోజు, ఉదయం 6 -8 గంటల వరకూ మరియు సాయంత్రం 3-30-7 గంటల వరకు.
===రవాణా===
విశాఖపట్నం నగరశివారులలో గల మధురవాడలో ఇది నెలకొని ఉంది. నగరం నడిబొడ్డు నుండి మధురవాడ 30 నిమిషాల ప్రయాణం. కాంప్లెక్సు నుండి, తగరపువలస పోయే 222 నంబరు బస్సులు, భీమిలి పోయే 999 బస్సులు మధురవాడ వద్ద ఆగుతాయి. పాతపోస్టాఫీసు నుండి, 25 P బస్సులు పి.ఎం పాలెం (పోతిన మల్లయ్య పాలెం) వరకూ వచ్చే బస్సు ప్రతీ 10 నిమిషాలకు ఒకటి ఉంటుంది. మధురవాడ, పీ.ఎం పాలెం లనుండి కళాశాల షేర్ ఆటో ఉంటాయి. కళాశాల పక్కనే ఉన్న బక్కన్నపాలెం గ్రామానికి కూడా 25 K బస్సు వస్తుంది. ఇది ఒకే ఒక్క బస్సు కావడంవలన ఎక్కువ సౌకర్యం ఉండదు.
ఇంక, కళాశాల ఏర్పాటు చేసిన బస్సులు ఈ విధంగా ఉంటాయి.
*నగరం నలుమూలల నుండి విద్యార్థులను చేరవేసేందుకు 14 బస్సులు ఉన్నాయి.
*అచార్యుల కోసమై ఒక ప్రత్యేక బస్సూ, మినీబస్సూ ఉన్నాయి.
*మరో రెండు బస్సులు సిబ్బందికోసం ఏర్పాటు చేయబడ్డాయి.
*ఆటలలో పొల్గొనే విద్యార్థులకోసమై ఆయా సమయాలకి తగిన బస్సులు ఉన్నాయి.
*గ్రంథాలయం మూసివేత సమయం (సాయంత్రం 7 గం)నికి ఒక బస్సు ఉంటుంది.
* శని, ఆదివారాలలో గ్రంథాలయానికి వచ్చే విద్యార్థుల కోసం బస్సు ఏర్పాటు చేయబడింది.
===కేంటీన్ మరియు ఇతరములు===
 
==సలహా పనులు==
==విద్యార్థులు మరియు ప్రగతి==