చర్చ:గజేంద్ర మోక్షం: కూర్పుల మధ్య తేడాలు

పంక్తి 56:
 
==శ్రీమహావిష్ణువు సుదర్శనాన్ని విడవడం==
ఆవిధంగా గజరాజు ఉన్న సరోవరాన్ని చేరిచేరుతూనే తన [[సుదర్శన చక్రం|సుదర్శన చక్రాన్ని]] విడిచిప్ట్టగానేవిడిచిపెట్టగానే విస్ఫుల్లింగాలు చిమ్ముతూ ఆ సుదర్శనం మరుక్షణంలో సరోవరంలోకి ప్రవేశించి ఆ మెసలితలను ఖండించింది. అప్పుడు గజేంద్రుడు ఊపిరి పీల్చుకొని కొలను నుండి వెలువడి కరిణీ బృందాన్ని చేరి సంతోషంతో తొండం ఎత్తి పలకరిస్తాదు. అప్పుడు శ్రీహరి తన పాంచజన్యాన్ని పూరిస్తాడు. ఆ పాంచజన్యశబ్దం శ్తృజననానికి హృదయవిదారకం, సజ్జనులకు ఉల్లాస భరితం కలిగిస్తుంది.నారాయణుడు తన కర స్పర్శతో ఆ కరిని అనుగ్రహిస్తాడు. ఆ అనుగ్రహంతో ఆ గజరాజు [[వైకుంఠం|వైకుంఠాన్ని]] చేరుకొంటాడు.నిరంతరం ఎవరైంతే శ్రీహరిని స్మరిస్తారో వారిని ఎప్పుడు నేను విస్మరించను అని [[శ్రీదేవి (నటి)|శ్రీదేవి]] చెప్పగా, ఆ లక్ష్మి దేవి దీనులమెర విని వారిని రక్షించే శ్రీమహావిష్ణువుతో రావడం కంటే భాగ్యం ఎమి ఉంటుందని అంటుంది.
 
ఆ గజరాజమోక్షం కధ ఎవరైతే పఠింస్తారో, ఆలకిస్తారో వారికి సర్వపాపాలు పోయి పుణ్యాలు సిద్దిస్తాయి అని [[శుకుడు|శుకయౌగీంద్రుడు]] గజేంద్ర మోక్షము కధను పరిక్షిత్తు మహారాజుకు వివరిస్తాడు.
 
ఆ గజరాజమోక్షం కధ ఎవరైతే పఠింస్తారో, ఆలకిస్తారో వారికి సర్వపాపాలు పోయి పుణ్యాలు సిద్దిస్తాయి అని [[శుకుడు|శుకయౌగీంద్రుడు]] గజేంద్ర మోక్షము కధను పరిక్షిత్తు మహారాజుకు వివరిస్తాడు.
==గజరాజు మకరం జన్మ వృత్తాంతం==
దేవరుడు అనే ముని శాపం వల్ల హూ హూ అనే గంధర్వుడు "మెసలి" రూపం ఎత్తి పరమేశ్వరుని కరుణతో శాపవిమౌచనం పోంది తన పూర్వ గంధర్వరూపాన్ని పోందాడు. ఇంద్రజ్ఞమునుడు అనే రాజు [[అగస్త్యుడు|అగస్త్యమహర్షి]] ని ఉదాసీనంగా చూసిన కారణంగా ఏనుగు జన్మ ఎత్తి నానాబాధలు పోంది శ్రీహరి అనుగ్రహంతో శాపవిముక్తుడై [[వైకుంఠం]] చేరుకొన్నాడు.
Return to "గజేంద్ర మోక్షం" page.