మధ్వాచార్యుడు: కూర్పుల మధ్య తేడాలు

చి యంత్రము కలుపుతున్నది: bn:মাধবাচার্য
దిద్దుబాటు సారాంశం లేదు
పంక్తి 1:
[[ఫైలు:Madhavacharya.jpg|200px|right|మధ్వాచార్యులు]]
 
మధ్వాచార్యులు ([[కన్నడ భాష|కన్నడ]]:ಶ್ರೀ ಮಧ್ವಾಚಾರ್ಯರು) [[ద్వైతం | ద్వైత]] వేదాంతాన్ని బోధించిన మతాచార్యులు. మధ్వాచార్యులు నిలిపిన సాంప్రదాయాలను పాటించేవారిని మాధ్వులు లేదా మధ్వమతస్థులు అని పిలిస్తారు. మధ్వాచార్యుడు వాయువు, హనుమంతుడు, మరియు భీముడు యెక్కఅనంతరము వాయు దేవునకు ప్రతితృతీయ రూపమనిఅవతారమని నమ్ముతారు.
==పుట్టుక / బాల్యము==
==బాల్యము / పుట్టుక==
మద్వాచార్యులు [[ఉడిపి]] వద్ద నున్న [[పాజక]] గ్రామంలో 11991238 సంవత్సరంలో [[విజయదశమి]] రోజున జన్మించారు. మధ్వాచార్యుని జీవిత కథను రచించిన నారాయణ పండితాచార్యులు ఆయన తల్లిదండ్రుల పేర్లను మధ్యగేహ భట్ట, వేదవతి లుగా పేర్కొన్నారు. ఆయనకు మొదట్లో వాసుదేవ అని పేరు పెట్టినా తరువాతి కాలంలో '''పూర్ణప్రజ్ఞ''', '''ఆనందతీర్థ''', '''మధ్వాచార్యులు''' అనే పేర్లతో ప్రసిద్ధి పొందారు.
 
బాల్యంలో ఉండగానే వాసుదేవ ఆధ్యాత్మిక విషయాలవైపు ఆసక్తి చూపుతూ వాటిని ఆకళింపు చేసుకునేవాడు. పదకొండేళ్ళ పిన్న వయసులోనే సన్యాసం వైపు ఆకర్షితుడయ్యాడు. ఉడుపి సమీపంలో నివసిస్తున్న, ఆకాలంలో ప్రముఖ ఆధ్యాత్మిక గురువుగా పేరుగాంచిన అచ్యుత ప్రజ్ఞఅచ్యుతప్రజ్ఞ అనే గురువు ద్వారా సన్యాస దీక్షను స్వీకరించాడు. అప్పుడే ఆయన పేరు పూర్ణప్రజ్ఞుడు గా మారింది.
 
ఒక నెల తరువాత ఓ తర్క శాస్త్ర పండితుల బృందాన్ని తన వాదనా పటిమతో ఓడించాడు. ఆయన ప్రజ్ఞకు అబ్బురపడిన అచ్యుత ప్రజ్ఞఅచ్యుతప్రజ్ఞ ఆయన్ను వేదాంత పరమైన అంశాలపై అధిపతిగా నియమించి ఆనందతీర్థ అనే బిరుదు కూడా ఇచ్చాడు.
 
==దక్షిణభారత యాత్ర==
యుక్తవయస్సు లోయుక్తవయస్సులో ఉండగానే మధ్వాచార్యుడు [[దక్షిణ భారతదేశం|దక్షిణ భారతదేశమంతా]] పర్యటించాలని సంకల్పించాడు. అనంతశయన, [[కన్యాకుమారి]], [[రామేశ్వరం]], [[శ్రీరంగం]] మొదలైన క్షేత్రాలను సందర్శించాడు. ఎక్కడికి వెళ్ళినా తాను తెలుసుకున్న తత్వాన్ని ప్రజలకు ఉపన్యాసాల రూపంలో తెలియజెప్పేవాడు. మూఢనమ్మకాల్ని వ్యతిరేకించాడు. వాటిని ఆధ్యాత్మికతతో ముడిపెట్టకూడదని భావించాడు. అలా ఆయన ప్రబోధించిన తత్వం దేశవ్యాప్తంగా పండితుల్లో చర్చలు రేకెత్తించగా సనాతన వాదుల నుంచి వ్యతిరేకత కూడా ఎదురైంది. కానీ ఆయన వేటికీ చలించలేదు. యాత్ర పుర్తి చేసుకుని ఉడుపి చేరుకోగానే [[భగవద్గీత]] పై తన భాష్యాన్ని రాయడం ప్రారంభించాడు.
==రచనలు==
తన [[ద్వైతం | ద్వైత]] సిద్ధాంతాన్ని నిరూపించడానికి మధ్వాచార్యుడు [[ఉపనిషత్తు]]లకు, [[బ్రహ్మసూత్రాలు | బ్రహ్మసూత్రాల]]కు, [[భగవద్గీత]]కు భాష్యాలు వ్రాసాడు. ఇంకా [[ఋగ్వేదం]]లోని 40 సూక్తాలకు మరియు [[భారతం | భారత]] [[భాగవతం | భాగవతాల]]కు వ్యాఖ్యానం వ్రాసాడు. తర్కంతోపాటు మొత్తం 37 గ్రంథాలను రచించాడు.
#గీతాభాషష్యం
#గీతాతాత్పర్యం
==ద్వైత వాదం==
జీవుడు వేరు, బ్రహ్మము వేరు. జీవుడు మిథ్య కాదు. అలాగే జడ జగత్తు కూడా మిథ్య కాదు. ఈశ్వరుడు ఎంత సత్యమో జీవజగత్తులు కూడా అంత సత్యం.
"https://te.wikipedia.org/wiki/మధ్వాచార్యుడు" నుండి వెలికితీశారు