మధ్వాచార్యుడు: కూర్పుల మధ్య తేడాలు
Content deleted Content added
చి యంత్రము కలుపుతున్నది: bn:মাধবাচার্য |
దిద్దుబాటు సారాంశం లేదు |
||
పంక్తి 1:
[[ఫైలు:Madhavacharya.jpg|200px|right|మధ్వాచార్యులు]]
మధ్వాచార్యులు ([[కన్నడ భాష|కన్నడ]]:ಶ್ರೀ ಮಧ್ವಾಚಾರ್ಯರು) [[ద్వైతం | ద్వైత]] వేదాంతాన్ని బోధించిన మతాచార్యులు. మధ్వాచార్యులు నిలిపిన సాంప్రదాయాలను పాటించేవారిని మాధ్వులు లేదా మధ్వమతస్థులు అని పిలిస్తారు. మధ్వాచార్యుడు
==పుట్టుక / బాల్యము==
మద్వాచార్యులు [[ఉడిపి]] వద్ద నున్న [[పాజక]] గ్రామంలో
బాల్యంలో ఉండగానే వాసుదేవ ఆధ్యాత్మిక విషయాలవైపు ఆసక్తి చూపుతూ వాటిని ఆకళింపు చేసుకునేవాడు. పదకొండేళ్ళ పిన్న వయసులోనే సన్యాసం వైపు ఆకర్షితుడయ్యాడు. ఉడుపి సమీపంలో నివసిస్తున్న, ఆకాలంలో ప్రముఖ ఆధ్యాత్మిక గురువుగా పేరుగాంచిన
ఒక నెల తరువాత
==దక్షిణభారత యాత్ర==
==రచనలు==
తన [[ద్వైతం | ద్వైత]] సిద్ధాంతాన్ని నిరూపించడానికి మధ్వాచార్యుడు [[ఉపనిషత్తు]]లకు, [[బ్రహ్మసూత్రాలు | బ్రహ్మసూత్రాల]]కు, [[భగవద్గీత]]కు భాష్యాలు వ్రాసాడు. ఇంకా [[ఋగ్వేదం]]లోని 40 సూక్తాలకు మరియు [[భారతం | భారత]] [[భాగవతం | భాగవతాల]]కు వ్యాఖ్యానం వ్రాసాడు. తర్కంతోపాటు మొత్తం 37 గ్రంథాలను రచించాడు.
#గీతాభాషష్యం
#గీతాతాత్పర్యం
==ద్వైత వాదం==
జీవుడు వేరు, బ్రహ్మము వేరు. జీవుడు మిథ్య కాదు. అలాగే జడ జగత్తు కూడా మిథ్య కాదు. ఈశ్వరుడు ఎంత సత్యమో జీవజగత్తులు కూడా అంత సత్యం.
|