[[క్షత్రియులు]] ఆంధ్రప్రదేశ్లోనే కాక భారతదేశంలో అన్ని ప్రాంతాలలోనూ విస్తరించియున్నారువిస్తరిం చియున్నారు. ఆంధ్రప్రదేశ్ లోన్న క్షత్రియుల్ని రాజులు (లేక) ఆంధ్ర క్షత్రియులు (లేక ) క్షత్రియ రాజులు (లేక) క్షత్రియులు (లేక) తెలుగు క్షత్రియులు అని అంటారు. వీరి భాష ప్రధానంగా [[తెలుగు]]. వీరి పేరుల్లో చివర 'రాజు' లేక 'వర్మ' అని ఉంటుంది. ఇతర కులాల వారి పేర్ల చివర 'రాజు' అని వున్నాకేవలంవీరు గోత్రాలనుఆంధ్రదేశాన్ని బట్టిశతాబ్దాల వీరినిపాటూ గుర్తుపట్టవచ్చునుపాలించారు. సూర్యవంశానికి మరియు చంద్రవంశానికి చెందిన వీరు ఆంధ్ర ఇక్ష్వాకులు, తూర్పు చాళుక్య, చాళుక్య-చోళ, విష్ణుకుండిన, గజపతి, చాగి, పరిచెద, కాకతీయ, హోయసాల మరియూ ధరణి కోట రాజుల వంశస్తులు. ఆంద్ర క్షత్రియులలో కొన్ని [[రాజస్థాన్]] రాజ్ పుట్ తెగలు కూడా కలిసి ఉన్నాయి. ఆంధ్ర ప్రదేశ్ లో కుల విభజన ప్రకారం వీరు ఇతర కులాల(ఓ.సి) విభాగానికి చెందుతారు <ref>Caste, Class and Social Articulation in Andhra Pradesh: Mapping Differential Regional Trajectories - by K. Srinivasulu , Department of Political Science, Osmania University, Hyderabad </ref> .