రాజులు (కులం): కూర్పుల మధ్య తేడాలు

దిద్దుబాటు సారాంశం లేదు
పంక్తి 5:
 
ఈ సామ్రాజ్యాల వంశస్తులు మాత్రం నేడు గొదావరి జిల్లాలలో [[రాజు]]లుగా పిలువబడుచున్నారు. గృహనామాలు, మరియు గోత్రాల పేర్లు బట్టి వీరిని గుర్తుబట్టవచ్చును. వీరి పేర్ల చివర సాధారణంగా రాజు లేక వర్మ అని ఉంటుంది. క్షాత్రమున్న వాడు క్షత్రియుడని వాదించేవారున్నప్పటికీ భారతీయ కుల వర్గీకరణ వ్యవస్థ ప్రకారం నేడు ఆంధ్ర దేశంలో క్షత్రియులు అనేది ఒక కులం. భారతీయ కుల విభజన ప్రకారం వీరు ఇతర కులాల(ఓ.సి) విభాగానికి చెందుతారు <ref>Caste, Class and Social Articulation in Andhra Pradesh: Mapping Differential Regional Trajectories - by K. Srinivasulu , Department of Political Science, Osmania University, Hyderabad </ref> .
==రాజ వంశాలు==
 
===పూసపాటి రాజులు (పరిచ్చేదులు)===
పరిచ్చేదులు వశిష్ట గోత్రానికి చెందినవారు. పూసపాటి కుటుంబాలకు వారికి పూర్వీకైన పరిచ్చేదులు క్రీస్తు శకం 626 లో కృష్ణా నది మీదుగా బెజవాడ (ఇప్పటి విజయవాడ) నగరాన్ని నిర్మించారు. విజయరామరాజు కళింగ విజయనగర సామ్రాజ్యాన్ని స్థాపించాడు. సూర్యవంశీయులైన పరిచ్చేదులు హిందూ ధర్మాన్ని అనుసరించారు. 16 వ శతాబ్దంలో నందాపుర్ (కొరాపుట్ జిల్లా, ఒరిస్సా) గజపతులను ఓడించిన తర్వత 'గజపతి' అనే బిరుదు పొందారు. 1850 లో మహారాజా పూసపాటి ఆనంద గజపతి రాజు తన కుమార్తెను మహారాజా కుమర్ సింగ్ కు ఇచ్చి వివాహం చేశాడు. విజయనగరం మహారాజు ఉదయ్ పూర్ రాణాల వంశస్తుడని చెప్పబడినది. 1484 లో పూసపాటి రచిరాజు 'వశిష్టగోత్ర సీస మాలిక' వ్రాశాడు. ఔరంగజేబు మహారాజ సీతారామరాజుకి రెండు అంచుల ఖడ్గాన్ని బహూకరించాడు. పరిచ్చేదులు కోస్తా ప్రాంతానికి వచ్చిన తర్వాత వీరి పేరు పూసపాటిగా మారింది. పరిచ్చేదులలో పాలించిన రాజుల పేర్లు ఇవి:
"https://te.wikipedia.org/wiki/రాజులు_(కులం)" నుండి వెలికితీశారు