కుందకుందాచార్యుడు: కూర్పుల మధ్య తేడాలు

కొత్త పేజీ: ఆంధ్రప్రదెశ్ రాష్ట్రం, అనంతపురం జిల్లా గుంతకల్లుకు 4 మైళ్ల ద...
 
దిద్దుబాటు సారాంశం లేదు
పంక్తి 11:
దేశం నలుమూలలా జైనాన్ని ప్రచారం చేశాడు. ఈయన శిష్యుల్లో ముఖ్యులు: బలాక పింఛుడు, కుందకీర్తి, సామంతభద్రులు.
 
==రచనలు==
 
మహాపండితుడు. సమయాచారం, ప్రవచనసారం, పంచాస్తికాయసారం అనే సారత్రయ గ్రంథాలను, నయమసారమనే 8 గ్రంథాల సంకలనాన్ని, రయనసారం, అష్టసాహుడు, బరసానువాకం, దశభక్తి, మూలాచారం అనే గ్రంథాలను రచించాడు. వీటిలో మూలాచారం జైన సాంప్రదాయంలో అత్యంత ప్రాచీన ప్రామాణిక గ్రంథం.
 
==ప్రాముఖ్యత==
 
కుందకుందాచార్యుడిని జైనులకు గురుపీఠంగా చెప్తారు.ఆయన శిష్యపరంపర తమది కుందకుందాన్వయమని ఎంతో గర్వంగా చెప్పుకునేవారు. ఈనాటికీ ఈయన పేరును జైనులు స్మరిస్తారు.
"https://te.wikipedia.org/wiki/కుందకుందాచార్యుడు" నుండి వెలికితీశారు