కుందకుందాచార్యుడు: కూర్పుల మధ్య తేడాలు

పంక్తి 4:
ఆంధ్రప్రదెశ్ రాష్ట్రం, [[అనంతపురం]] జిల్లా గుంతకల్లుకు 4 మైళ్ల దూరాన కొనకొండ్ల అనే పల్లె ఉంది.
ఈ కొనకొండ్ల కే ఒకప్పుడు కొండకుంద అనే పేరు ఉండేది...
సుమారు రెండువేల సంవత్సరాలకు పూర్వమే ఆ ఊళ్లో ఎల్లయ్య (ఏలయ్య) అనే మహనీయుడు
జైనమతాన్ని తీసుకుని పద్మనంది అనే కొత్తపేరుతో దానికి సమీపానే గల కొండపైన నివసించేవాడని అక్కడి శాసనాలుబట్టి తెలుస్తుంది. .ఈయన [[జైనమతం|జైనమత]] సాంప్రదాయంలో సుప్రసిద్ధుడైనాడు కుందకుందాచార్యునిగా సుప్రసిద్ధుడు..
 
కొనకొండ గ్రామవాసి కనుక ఆ ఊరిపేరుమీదుగనే ఈయనను కొండకుందాచార్యుడు లేదా కుందకుందాచార్యుడు అన్నారు.
"https://te.wikipedia.org/wiki/కుందకుందాచార్యుడు" నుండి వెలికితీశారు