వేదాంతం కమలాదేవి: కూర్పుల మధ్య తేడాలు
Content deleted Content added
Rajasekhar1961 (చర్చ | రచనలు) చి వర్గం:1940 మరణాలు చేర్చబడింది (హాట్కేట్ ఉపయోగించి) |
Rajasekhar1961 (చర్చ | రచనలు) దిద్దుబాటు సారాంశం లేదు |
||
పంక్తి 1:
{{విస్తరణ}}
రాజకీయాలలో చురుకుగా పాల్గొంటూ, సంఘ సేవ చేసిన మహిళలలో శ్రీమతి వేదాంతం కమలాదేవి (1897 - 1940) ఒకరు.
రాజకీయాలలో చురుకుగా పాల్గొంటూ, సంఘ సేవ చేసిన మహిళలలో శ్రీమతి వేదాంతం కమలాదేవి (1897 - 1940) ఒకరు. ఈమె [[కలకత్తా]] లో చదువుకుంది. సహాయ నిరాకరణ ఉద్యమము సమయములో చదువు మానేసింది. 1923 లో [[కాకినాడ]] లో అఖిల భారత కాంగ్రెస్ సభలు జరిగినప్పుడు మహిళా కార్యకర్తల దళానికి నాయకురాలిగా ఎన్నికైంది. 1926 లో మహిళా సభ అధ్యక్షురాలైంది. చిన్న వయస్సూలో ఎన్నో పదవును నిర్వహించింది. [[తిలక్]] స్వరాజ్య నిధికి విరాళాలు వసూలు చేసింది. [[ఉప్పు సత్యాగ్రహం]] లో పాల్గొంది. జైలుకు వెళ్ళింది. 1932 లో [[గుంటూరు]] లో జరిగిన ఆంధ్ర రాష్ట్ర కాంగ్రెస్ మహా సభకు అధ్యక్షురాలైంది. [[కాకినాడ]] మునిసిపాలిటీ లో చిరకాల సభ్యత్వం పొందింది. సంఘ సేవకురాలుగా ఎంతో పేరు తెచ్చుకుంది.▼
▲
==మూలాలు==
{{మూలాలజాబితా}}
[[వర్గం:ఆదర్శ వనితలు]]
|