వేదాంతం కమలాదేవి: కూర్పుల మధ్య తేడాలు

దిద్దుబాటు సారాంశం లేదు
దిద్దుబాటు సారాంశం లేదు
పంక్తి 3:
 
ఈమె 1897 లో కడప జిల్లా [[రాజంపేట]] తాలూకా [[నందలూరు]] గ్రామంలో ప్రతాపగిరి గోపాలకృష్ణయ్య దంపతులకు జన్మించింది.<ref>కమలాదేవి, వేదాంతం (1897 - 1940), 20వ శతాబ్ది తెలుగు వెలుగులు, మొదటి భాగం, తెలుగు విశ్వవిద్యాలయం, హైదరాబాద్, 2005, పేజీ. 63-64.</ref> [[కలకత్తా]] లో చదువుకుంది. సహాయ నిరాకరణ ఉద్యమము సమయములో చదువు మానేసింది. 1923 లో [[కాకినాడ]] లో అఖిల భారత కాంగ్రెస్ సభలు జరిగినప్పుడు మహిళా కార్యకర్తల దళానికి నాయకురాలిగా ఎన్నికైంది. 1926 లో మహిళా సభ అధ్యక్షురాలైంది. చిన్న వయస్సూలో ఎన్నో పదవును నిర్వహించింది. [[తిలక్]] స్వరాజ్య నిధికి విరాళాలు వసూలు చేసింది. [[ఉప్పు సత్యాగ్రహం]] లో పాల్గొంది. జైలుకు వెళ్ళింది. 1932 లో [[గుంటూరు]] లో జరిగిన ఆంధ్ర రాష్ట్ర కాంగ్రెస్ మహా సభకు అధ్యక్షురాలైంది. [[కాకినాడ]] మునిసిపాలిటీ లో చిరకాల సభ్యత్వం పొందింది. సంఘ సేవకురాలుగా ఎంతో పేరు తెచ్చుకుంది.
 
ఢిల్లీలో సరోజినీ నాయుడు పర్యవేక్షణలో జరిగిన జాతీయ మహాసభలో ఉత్తేజపూరితమైన ప్రసంగం చేసినందులకు ఈమెకు 6 నెలలు జైలు శిక్ష విధించారు.
 
ఈమె 1940లో [[పక్షవాతం]] వ్యాధితో మృతిచెందింది.
 
==మూలాలు==
"https://te.wikipedia.org/wiki/వేదాంతం_కమలాదేవి" నుండి వెలికితీశారు