యోగి వేమన విశ్వవిద్యాలయం: కూర్పుల మధ్య తేడాలు

చి Robot: Automated text replacement (-వర్గం:కడప జిల్లా +వర్గం:వైఎస్ఆర్ జిల్లా)
పంక్తి 2:
|name = యోగి వేమన విశ్వవిద్యాలయం
|image =
|motto = బోధన, పరిశోధన, సేవ
|established = 2006
|chancellor = [[ఈ.ఎస్.ఎల్.నరసింహన్]]
|vice_chancellor= ఆచార్య అర్జలఉదయగిరి రామచంద్రారెడ్డిరాజేంద్ర (తాత్కాలిక ఉప కులపతి)
|city = [[కడప]],<br> [[ఆంధ్రప్రదేశ్]]
|country = [[భారతదేశం]],<br /> 516003
|students =
పంక్తి 14:
|website = [http://www.yogivemanauniversity.in అధికారిక వెబ్సైటు]
}}
'''యోగి వేమన విశ్వవిద్యాలయం''' , ఆంధ్రప్రదేశ్ లోని [[కడప]] లో ఏర్పాటుచేయబడిన నూతన విశ్వవిద్యాలయము. ఇంతకుముందు ఇది [[శ్రీ వేంకటేశ్వర విశ్వవిద్యాలయం]] అనుబంధ కళాశాలగా గుర్తించబడేది. 2006 మార్చి 9 వ తేదీన [[శ్రీ వేంకటేశ్వర విశ్వవిద్యాలయం]] స్నాతకోత్తర కేంద్రం స్థాయు నుంచి స్వతంత్ర విశ్వవిద్యాలయంగా ఏర్పడింది. 2012-13 సంవత్సరంలో ఈ విశ్వవిద్యాలయ మొట్టమొదటి స్నాతకోత్సవం జరిగింది. కులపతి హోదాలో ఈ ఉత్సవానికి ఆంధ్రప్రదేశ్ గవర్నర్ [[ఈ.ఎస్.ఎల్.నరసింహన్]] హాజరయ్యారు. ఈ ఉత్సవాలలోనే ప్రపంచ ప్రసిద్ది చెందిన పరిశోధకుడు [[పల్లె రామారావు]] గారికి డాక్టరేట్ ప్రధానం చేశారు.
ఇది [[కడప]] నుండి [[పులివెందుల]] వెళ్ళే మార్గంలో [[మిట్టమీదపల్లె]] పంచాయితీ పరిధిలో సుమారు 450 ఎకరాలలో విస్తరించివుంది.
==విభాగాలు==
ఇందులో మొత్తం 17 విభాగాలు ఉన్నాయి. 17 అంశాలలో వివిధ విద్యా తరగతులను నిర్వహిస్తోంది. భారత అంతరిక్ష పరిశోధనా శాల [[ఇస్రో]] భాతస్వామ్యం తో ఈ విశ్వవిద్యాలయంలో పరిశోధనలు జరుగుతున్నాయి.
==ఇంతవరకు పనిచేసిన ఉపకులపతులు==
#ఆచార్య అర్జల రామచంద్రారెడ్డీ - 2006 - 2013 ఫిబ్రవరి 4 వ తేదీ వరకు
#ఆచార్య ఉదయగిరి రాజేంద్ర - 2013 ఫిబ్రవరి 5 నుండి తాత్కాలిక ఉపకులపతి గా బాధ్యతలు తీసుకున్నారు.
 
{{ఆంధ్ర ప్రదేశ్ విశ్వవిద్యాలయాలు}}