సురభి కమలాబాయి: కూర్పుల మధ్య తేడాలు

చి వర్గం:తెలుగు రంగస్థల నటులు తొలగించబడింది (హాట్‌కేట్ ఉపయోగించి)
పంక్తి 11:
కమలాబాయి ప్రతిభను గురించి విని, ప్రత్యక్షంగా చూసి ముగ్ధుడైన సాగర్ ఫిల్మ్ అధినేత కమలాబాయిని బొంబాయికి ఆహ్వానించాడు. అక్కడే పదేళ్లపాటు ఉండి సాగర్ ఫిల్మ్ నిర్మించిన సినిమాలలో నటించింది. మహాభారతం వంటి 25 చిత్రాలలో నటించింది. హిందీ సినిమాలలో నటిస్తున్నప్పుడే ఈమెకు సిగరెట్లు త్రాగటం అలవాటయ్యింది. షాట్ షాట్కి మధ్యలో ఆదరాబాదరాగా వెళ్ళి సిగరెట్టు త్రాగేది. సిగరెట్టు తనకు కొత్త ఉత్సాహాన్ని ఇస్తుందని చెప్పుకునేది.
 
1939లో విడుదలైన [[భక్తజయదేవ]] సినిమాతో మళ్ళీ తెలుగు సినిమాలలో నటించడం ప్రారంభించింది. విశాఖపట్నంలోని ఆంధ్రా సినీటోన్లోసినీ టోన్ అనే చిత్ర నిర్మాణ సంస్థ ఆధ్వర్యంలో రూపుదిద్దుకున్న ఈ చిత్రాన్ని తెలుగు, బెంగాళీ భాషలలో నిర్మించారు. ఈ రెండు భాషలలోనూ కమలాభాయే కథానాయకి. అలాగే తొలిచిత్రంలో ద్విభాషారెంటచింతల చిత్రమైనసత్యనారాయణ, తుకారాంసురభి (1940)కమలాబాయి తెలుగుముఖ్య వెర్షన్లోపాత్రధారులు. ఈమె నటించింది.చిత్రానికి అప్పటిహిరేన్ వరకుబోస్ కథానాయకిఅనే పాత్రలుబెంగాలీ పోషించినఆయన కమలాబాయిదర్శకుడు. అయితే తర్వాతఆయన సినిమాలలోసాంకేతిక కారెక్టర్పరిజ్ఞానం రోల్సుఅంతంత వెయ్యటంమాత్రం ప్రారంభించికావడంతో చిత్ర నిర్మాణం సరిగా సాగలేదు. నిర్మాణం విధంగాఆగిపోయి నటించిననిర్మాతలకు సినిమాలలోభారీగా పత్ని,నష్టం మల్లీశ్వరి,వచ్చే లక్ష్మమ్మ,పరిస్థితిలో పాతాళభైరవికథానాయిక పాత్ర ధరించడంతో పాటు దర్శకత్వం, సంక్రాంతిఎడిటింగ్ కూడా తనే నిర్వహించి, అగ్నిపరీక్షచిత్రాన్ని ముఖ్యమైనవిపూర్తి చేసి అందర్నీ ఆశ్చర్యపరచింది కమలాబాయి. అయితే చిత్రం టైటిల్స్ లో మాత్రం దర్శకుడిగా హిరెన్ బోస్ పేరే కనబడుతుంది.<ref>[http://sirakadambam.blogspot.com/2010/04/blog-post_3792.html శిరాకదంబం: ఎప్పుడో ' లేచింది మహిళాలోకం ']</ref>
 
అలాగే తొలి ద్విభాషా చిత్రమైన తుకారాం (1940) తెలుగు వెర్షన్లో ఈమె నటించింది. అప్పటి వరకు కథానాయకి పాత్రలు పోషించిన కమలాబాయి ఆ తర్వాత సినిమాలలో కారెక్టర్ రోల్సు వెయ్యటం ప్రారంభించి. ఈ విధంగా నటించిన సినిమాలలో పత్ని, మల్లీశ్వరి, లక్ష్మమ్మ, పాతాళభైరవి, సంక్రాంతి, అగ్నిపరీక్ష ముఖ్యమైనవి.
 
కమలాబాయి సినిమాల ద్వారా సంపాదించిన డబ్బు ముప్ఫై వేలను భవిష్యత్తు అవసరాలకై ఒక బ్యాంకులో డిపాజిట్టు చేయగా, ఆ బ్యాంకు దివాళా తీసి, తన డబ్బు కోల్పోయి చివరి దశలో ఆర్ధికంగా ఇబ్బందులు ఎదుర్కొన్నది. వయసు మీదపడి సినిమాలలో అవకాశాలు సన్నగిల్లినా ఇంట్లో ఊరకే కూర్చోలేక తన అక్క కూతురైన [[సురభి బాలసరస్వతి]]తో పాటు షూటింగులకు వెళుతుండేది. అలా ఆర్ధిక ఇబ్బందులో అవసాన దశలో 1971, మార్చి 30న మరణించింది.
"https://te.wikipedia.org/wiki/సురభి_కమలాబాయి" నుండి వెలికితీశారు