కోట సామ్రాజ్యము: కూర్పుల మధ్య తేడాలు

పంక్తి 19:
}}
 
చాళుక్య చోళ సామ్రాజ్యాలు అస్తమించిన తర్వాత కాకతీయ సామ్రాజ్యం స్థాపించబడువరకూ గడచిన మధ్య కాలంలో సామంతరాజులు స్వతంత్రులైయ్యారు. అట్టి వారిలో కోట వంశీయులు ఒకరు. వీరు ధరణికోటను రాజధానిగా చేసుకొని ద్రాక్షారామం (తూర్పుగోదావరి జిల్లా), త్రిపురాంతకం (ప్రకాశం జిల్లా), తాడికొండ (గునూరు జిల్లా), యనమందల (తూర్పు గోదావరి జిల్లా), నటవాడి (నెల్లూరు జిల్లా) ప్రాంతాలను 12వ శతాబ్దం నుండీ సుమారు 400 సంవత్సరాల పాటూ పాలించారు. కోటవీరు సామ్రాజ్యాన్నిచంద్రవంశంలో తూర్పుచాళుక్యధనుంజయ వంశస్తుడైనగోత్రానికి చెందినవారు హరిసీమ<ref> కృష్ణుడుశ్రీ స్థాపించాడు.ఆంధ్ర కోటక్షత్రియ సామ్రాజ్యపువంశ రాజులురత్నాకరము - నేడుబుద్దరాజు వరహాలరాజు, ఆంధ్రదేశంలో1970<ref><ref>హిస్టరీ ఉన్నఆఫ్ ధనుంజయఆంధ్రా గోత్రపుకంట్రీ క్షత్రియులకు(క్రీస్తు శకం పూర్వీకులు.1000 - [[రాజస్థాన్]]1500) కోట- రాజులకు,శ్రీమతి వీరికియశోదా ఎటువంటిదేవి</ref>. సంబంధము లేదు.
కోట సామ్రాజ్యాన్ని తూర్పుచాళుక్య వంశస్తుడైన హరిసీమ కృష్ణుడు స్థాపించాడు. [[రాజస్థాన్]] కోట రాజులకు, వీరికి ఎటువంటి సంబంధము లేదు.
 
==విశేషాలు==
"https://te.wikipedia.org/wiki/కోట_సామ్రాజ్యము" నుండి వెలికితీశారు