సకలతత్వార్థదర్పణము: కూర్పుల మధ్య తేడాలు

దిద్దుబాటు సారాంశం లేదు
దిద్దుబాటు సారాంశం లేదు
పంక్తి 1:
'''సకలతత్వార్థదర్పణము''' 1925 సంవత్సరంలో పునర్ముద్రించబడిన వేదాంతశాస్త్ర [[నిఘంటువు]]. ఇందులో [[వేదాంతశాస్త్రం]] కు సంబంధించిన చాలా పదాలను చక్కగా నిర్వచించారు. దీనిని [[సందడి నాగదాసు]] రచించగా [[చెన్నపురి]]లోని బరూరు త్యాగరాయ శాస్త్రులు అండ్ సన్ వారువారి ముద్రించారుస్వకీయ గీర్వాణభాషారత్నాకర ముద్రాక్షరశాల యందు ముద్రించబడినది. సుమారు 214 పేజీలున్న ఈ గ్రంథము అప్పటి వెల ఒక రూపాయి మాత్రమే.
 
==విషయసూచిక==