వావిలాల గోపాలకృష్ణయ్య: కూర్పుల మధ్య తేడాలు

పంక్తి 8:
 
==స్వాతంత్రోద్యమంలో==
భీమవరపు నరసింహారావుతో కలిసి ఇంటింటికీ తిరిగి ''స్వరాజ్య భిక్ష'' పేరుతో [[బియ్యం]], జొన్నలు సేకరించి కాంగ్రెస్ కార్యకర్తలకు వాటితో భోజన సదుపాయం కల్పించాడు. పలనాడు పుల్లరి సత్యాగ్రహంలో గార్లపాటి హనుమంతరావు తదితర నాయకులతో కలిసి పాల్గొన్నారు. ఆంధ్ర రాష్ట్ర కాంగ్రెస్ సంఘ సభ్యుడిగా ఉన్నారు. ఆంధ్రులకు ప్రత్యేక రాష్ట్రం కావల్సిందే. సోవియెట్ పద్ధతిలోనే ఆ సమస్య పరిష్కారం అవుతుందన్నారు.1925లోనే సత్తెనపల్లిలో 'శారదానిలయం' అనే గ్రంథాలయాన్ని నెలకొల్పారు. ''వావిలాల గోపాలకృష్ణయ్య ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ రీసెర్చ్ అండ్ హయర్ స్టడీస్'' అనే సంస్థని [[గుంటూరు]] అరండల్‌పేటలో ఏర్పాటు చేశారు. చివరి రోజులలో ఆనారోగ్యానికి గిరై పక్షవాతంతో గుంటూరు ఆస్పత్రిలో చికిత్స చేయించుకున్నారు. శ్వాస కోశ సంబంధమైన వ్యాధితో నిమ్స్‌లో[[నిమ్స్‌]]లో కొంతకాలం వైద్యం చేయించుకొన్న ఆయన [[2003 ]]ఏప్రిల్ 30న పరమపదించారు.
 
==పదవులు, బిరుదులు==