ఆంధ్రుల చరిత్రము: కూర్పుల మధ్య తేడాలు
Content deleted Content added
Arjunaraoc (చర్చ | రచనలు) చిదిద్దుబాటు సారాంశం లేదు |
చిదిద్దుబాటు సారాంశం లేదు |
||
పంక్తి 1:
[[చిలుకూరి వీరభద్రరావు]] గారు '''ఆంధ్రుల చరిత్రము''' ను ఐదు భాగాలుగా
[[దస్త్రం:Andhrula_Charitramu_Part-1.pdf |right|border|thumb|ఆంధ్రుల చరిత్రము ముఖపత్రము]]
పంక్తి 8:
ఈ భాగము 1910 లో [[విజ్ఞానచంద్రికా గ్రంథమాల|విజ్ఞాన చంద్రికా మండలి]] ద్వారా ప్రచురించబడింది.
ఈ
"ఆంధ్రులయొక్క రెండువేలయేనూరుసంవత్సరముల చరిత్రమును సవిస్తరముగా వ్రాయ నుద్యమించినవాడను గావున నంతయు నేక సంపుటమున నిమిడ్చిన నంతమనోహరముగా నుండదనియు, ప్రథమగ్రంథమగుటం జేసి యట్లుచేయుట సులభసాధ్యముగాదనియు భావించి చరిత్రకాలమునంతయు బూర్వయుగము, మధ్యయుగము, నవీనయుగము నని మూడుభాగములుగా విభాగించి యైతరేయ బ్రాహ్మణము మొదలుకొని క్రీస్తుశకము 1200 సంవత్సరమువరకును బూర్వయుగముగా గ్రహించి యాపూర్వయుగచారిత్రమునే ప్రథమభాగముగా నేర్పరచుకొంటిని. ఇందు ప్రాచీనాంధ్రదేశస్థితియు, [[ఆంధ్రవంశము]], [[పల్లవవంశము]], [[చాళుక్యులు|చాళుక్యవంశము]], [[చాళుక్యచోళులు|చాళుక్యచోడవంశము]], [[కళింగగాంగవంశము]], [[ఆంధ్రచోడవంశము]], [[బాణవంశము]], [[వైదుంబవంశము]], [[ హైహయవంశము]], [[బేటవిజయాదిత్యవంశము]], [[కళింగగాంగవంశము]], [[విష్ణుకుండిన వంశము]] మొదలగునవి సంగ్రహముగా నిందుజేర్పబడినవి."
పంక్తి 17:
===ద్వితీయ భాగము===
ఈ భాగము 1912 లో విజ్ఞాన చంద్రికా మండలి ద్వారా ప్రచురించబడింది. ఇది మధ్యయుగమునకు సంబంధించిన చరిత్ర.క్రీ.శ1100 నుండి 1350 వరకు ప్రధానంగా కాకతీయ
===మూడవ భాగము===
ఈ భాగము 1916 లో ఇతిహాస తరంగిణీ గ్రంధమాల ద్వారా ప్రచురించబడింది. ఈ భాగములోని
"ఈ మూడవభాగములో క్రీ.శ 1323 మొదలుకొని క్రీ.శ. 1500 వఱకు గల చరిత్రము సంగ్రహముగా జెప్పబడినది. కాకతీయసామ్రాజ్యము భగ్నమైన వెనుక భిన్నరాజ్యములేర్పడి వేఱ్వేఱు రాజవంశములచే బరిపాలింపబడుటచేత పద్మనాయకులచరిత్రము వేఱుగను, రెడ్లచరిత్రము వేఱుగను జెప్పవలసివచ్చినది. పద్మనాయకుల చరిత్రమువలన నోరుగల్లు చరిత్రమునుగూర్చి ఫెరిస్తామొదలగు మహమ్మదీయచరిత్రకారులును , వారినిబట్టి స్యూయలు మొదలగువారును వ్రాసిన చరిత్రములు సరియైనవికావని తేటపడగలదు. ఈమూడవభాగమును జదువునపుడు రాచవారును, పద్మనాయకులును రెడ్లును పరస్పరద్వేషముల మూలమున సామ్రాజ్యములను బోగొట్టుకొని పారతంత్ర్యమునకు వశులైరనియును, కర్ణాటాంధ్రుల యైకమత్యమువలన కర్ణాటసామ్రాజ్యమని వ్యవహరింపబడిన విజయనగరసామ్రాజ్యము వర్ధిల్లినదనియు జదువరులుకుబోధపడగలదు. పోరునష్టము పొందు లాభమను విషయమునే యీ మూడవభాగము వేనోళ్లజాటుచున్నది."
==విమర్శలు==
వెల్లాల సదాశివశాస్త్రి
==ఇవీచూడండి ==
|