కాంచీపురం: కూర్పుల మధ్య తేడాలు
Content deleted Content added
చి Bot: Migrating 2 interwiki links, now provided by Wikidata on d:q212332 (translate me) |
కూచిమంచిప్రసాద్ (చర్చ | రచనలు) |
||
పంక్తి 32:
<!--ఈ విభాగపు అనువాదాన్ని ఆంగ్లమూలముతో ఒకసారి సరిచూడాలి-->
'''పుష్పేషు జాతి పురుషేషు విష్ణు, నారీషు రంభ నగరేషు కంచి'''
మధ్య యుగములలో ప్రసిద్ధి చెందిన నగరం కాంచీపురం. అప్పటి చైనా రాయబారి హుయాన్ సాంగ్ తన భారతయాత్రలో ఈ పట్టణాన్ని సందర్శించాడు. 4వ శతాబ్ధం నుండి 9వ శతాబ్ధం వరకు దక్షిణ భారతదేశాన్ని పరిపాలించిన [[పల్లవులు|పల్లవులకు]] ఇది రాజధాని. పల్లవులు తమ పరిపాలన కాలంలో ఎన్నో దేవాలయాలు నిర్మించారు. పల్లవుల కాలంలో మహాబలిపురంలో ఉన్న ఓడ రేవు చాలా ప్రాముఖ్యత సంతరించుకున్నది. కంచిని పాలించిన పల్లవ మహేంద్రవర్మ గొప్పవిద్వాంసుడు మరియు సాహితివేత్త. ఈయన పరిపాలనా కాలంలో కంచిని సందర్శించిన హుయాన్ సాంగ్ నగర చుట్టుకొలత 6 మైళ్ళు ఉన్నదని, ప్రజలు ధైర్యవంతులు మరియు దయగలవారని వర్ణించాడు. [[బుద్ధుడు]] కూడా కంచిని సందర్శించాడు. అప్పటి కాలంలో కాంచీపురం విద్వాంసులను తయారు చేయండంలో, విద్యాబోధనలో [[కాశి]]
== దేవాలయాలు ==
|