వశిష్ఠ మహర్షి: కూర్పుల మధ్య తేడాలు

దిద్దుబాటు సారాంశం లేదు
చి Robot: Automated text replacement (-వశిష్టుడు +వశిష్ఠుడు)
పంక్తి 1:
{{విస్తరణ}}
[[File:Vasistha summons Sabala, the cow of abundance, to provide for a feast.jpg|thumb|కామధేనువైన సబలను విందును ఏర్పాటు చేయవలసినదిగా అభ్యర్థిస్తున్న వశిష్టుడువశిష్ఠుడు.]]
[[వశిష్ట మహర్షి]] హిందూ పురాణాలలో ఒక గొప్ప ఋషి. సప్త ఋషులలో వశిష్ట మహర్షి కూడా ఒకడు. బ్రహ్మ యొక్క మానస పుతృడు. [[బ్రహ్మ]] యొక్క సంకల్ప బలంచేత జన్మించాడు.<ref>http://www.freeindia.org/biographies/sages/vasishta/page1.htm</ref> సూర్యవంశానికి రాజపురోహితుడు. ఇంద్రుడు వశిష్ట మహర్షి యొక్క యజ్ఙాలకు మెచ్చి [[కామధేనువు]] పుత్రిక అయిన నందిని అనే గోవుని ఇస్తాడు. ఇది కామధేనువులాగే తన యజమానికి ఏది కోరితే అది ఇవ్వగలదు.
అందరు మహర్షులలాగా ఈయన ఒంటరి వాడు కాదు. ఈయనకు పరమ పతివ్రత మరియు పతిభక్తి పరాయణురాలైన [[అరుంధతి]]తో వివాహమైంది. వీరికి 100 మంది కుమారులు కలిగెను. వారిలో శక్తి జేష్టుడు. ఈతని భార్య [[యద్రుశ్యంన్తి]]. [[శక్తి]] పుత్రుడే [[పరాశరుడు]]. <br />
ఇంకను [[వశిష్టుడువశిష్ఠుడు]] కుమారులుగా [[చిత్రకేతువు]], [[పురోచిషుడు]], [[విరచుడు]], [[మిత్రుడు]], [[వుల్భకుడు]], [[వసుబృద్ధాకుడు]] మరియు [[ద్యుమన్తుడు]] అని ప్రసిద్ద గ్రంధముల వలన తెలియు చున్నది.
<br />
సరస్వతీ నదీ తీరాన వశిష్ట మహర్షి ఆశ్రమం ఉండేది. ఇక్కడ దాదాపు పదివేల మంది శిష్యులకి విధ్యాభ్యాసంతో పాటుగా భోజనం కూడా పెట్టేవాడు. అందువల్ల కులపతి అని పేరు వచ్చింది.
"https://te.wikipedia.org/wiki/వశిష్ఠ_మహర్షి" నుండి వెలికితీశారు