కాళ్ళకూరి నారాయణరావు: కూర్పుల మధ్య తేడాలు
Content deleted Content added
B.K.Viswanadh (చర్చ | రచనలు) దిద్దుబాటు సారాంశం లేదు |
Pranayraj1985 (చర్చ | రచనలు) దిద్దుబాటు సారాంశం లేదు |
||
పంక్తి 1:
'''కాళ్ళకూరి నారాయణరావు'''
==రచనలు==
పంక్తి 5:
===వరవిక్రయం===
{{main|వరవిక్రయం (నాటకం)}}
[[వరకట్నం]] దురాచారాన్ని నిరసిస్తూ కాళ్లకూరి వారు రచించిన నాటకం. ఎంతో ప్రాచుర్యమున్న నాటకం. ఇది లీలాశుకుని చరిత్ర. ఆనాటి కాకినాడ వేశ్యల గుట్టుమట్లు ఆ నాటకంలో బట్టబయలు చేశాడు. ఈ నాటకం ఎన్నో సార్లు ప్రదర్శిత మైంది. ఆనాడు చింతామణిని ప్రదర్శించని నాటక పమాజమంటూలేదు. ఈ నాటకంలోని పద్యాలు ప్రజల నోటిలో తాండవించాయి. సంస్కార భారతి వారు ఈ నాటకాన్ని ఇటీవల కాలం వరకు ప్రదర్శించారు.
===చింతామణి===
పంక్తి 14:
===మధుసేవ===
[[మద్యపానం]] వలన కలిగే దుష్పరిణామాలను ఎత్తి చూపిన నాటకం.
===ఇతర రచనలు===
చిత్రాభ్యుధయం (1921), పద్మవ్యూహం (1919), సంసార నటన (1974 కళలో ధారవాహికగా ప్రచురితం) మొదలైన నాటకాలు
కారణంలేని కంగారు (1920), దసరా తమాషాలు (1920), లుబ్ధగ్రేసర చక్రవర్తి (1906), రూపాయి గమ్మత్తు (1920), ఘోరకలి (1921), మునిసిపల్ ముచ్చట్లు (1921), విదూషక కపటము (1921) వంటి ప్రహసనాలు రచించాడు.
ఈయన 1927, జూన్ 27న మరణించాడు.
* కాళ్ళకూరి నారాయణరావు [[1919]] లో రాసిన " పద్మవ్యూహం " నాటకంలో పద్యాలతో ఉన్న సంభాషణలను పొందుపరిచారు.
|