కాళ్ళకూరి నారాయణరావు: కూర్పుల మధ్య తేడాలు

దిద్దుబాటు సారాంశం లేదు
దిద్దుబాటు సారాంశం లేదు
పంక్తి 1:
'''కాళ్ళకూరి నారాయణరావు''' (1871సుప్రసిద్ధ -నాటక 1927)కర్త...సంఘ సుప్రసిద్ధసంస్కర్త... నాటకప్రథమాంధ్ర ప్రచురణ కర్త...జాతీయవాది...ఛాయా గ్రహణ వాద్యాదురంధరుడు... ‘మహాకవి’ మిరుదాంకితుడు... ఈయన తూర్పగోదావరి జిల్లాలోని కాకినాడ మత్స్యపురి గ్రామంలో 1871, ఏప్రిల్ 28న జన్మించాడు. తండ్రి బంగారురాజు, తల్లి అన్నపూర్ణమ్మ. సంఘంలో వేలూడిన పలు దురాచారాలను ఎలుగెత్తి ఖండిచారు. వీరి రచించిన నాటకాలలో [[చింతామణి (నాటకం)|చింతామణి]] మరియు(1921), [[వర విక్రయం]] (1923) మరియు [[మధుసేవ]] (1926) బాగా ప్రసిద్ధిచెందినవి. వీటిని చాలా మంది నాటకాలుగా ప్రదర్శించారు. తెలుగు సినిమాలుగా కూడా నిర్మించబడి మంచి విజయం సాధించాయి. కాళ్లకూరి నారాయణరావు ప్రముఖ నాటక రచయిత.. సంఘ సంస్కర్త.. సంఘంలో వేలూడిన పలు దురాచారాలను ఎలుగెత్తి ఖండిచారు. వరవిక్రంయం, చింతామణి, మధుసేవ వారి ప్రముఖనాటకాలు.
 
==రచనలు==
పంక్తి 5:
===వరవిక్రయం===
{{main|వరవిక్రయం (నాటకం)}}
[[వరకట్నం]] దురాచారాన్ని నిరసిస్తూ కాళ్లకూరి వారు రచించిన నాటకం. ఎంతో ప్రాచుర్యమున్న నాటకం. ఇది లీలాశుకుని చరిత్ర. ఆనాటి కాకినాడ వేశ్యల గుట్టుమట్లు ఆ నాటకంలో బట్టబయలు చేశాడు. ఈ నాటకం ఎన్నో సార్లు ప్రదర్శిత మైంది. ఆనాడు చింతామణిని ప్రదర్శించని నాటక పమాజమంటూలేదు. ఈ నాటకంలోని పద్యాలు ప్రజల నోటిలో తాండవించాయి. సంస్కార భారతి వారు ఈ నాటకాన్ని ఇటీవల కాలం వరకు ప్రదర్శించారు.
 
===చింతామణి===
పంక్తి 14:
===మధుసేవ===
[[మద్యపానం]] వలన కలిగే దుష్పరిణామాలను ఎత్తి చూపిన నాటకం.
 
===ఇతర రచనలు===
చిత్రాభ్యుధయం (1921), పద్మవ్యూహం (1919), సంసార నటన (1974 కళలో ధారవాహికగా ప్రచురితం) మొదలైన నాటకాలు
కారణంలేని కంగారు (1920), దసరా తమాషాలు (1920), లుబ్ధగ్రేసర చక్రవర్తి (1906), రూపాయి గమ్మత్తు (1920), ఘోరకలి (1921), మునిసిపల్ ముచ్చట్లు (1921), విదూషక కపటము (1921) వంటి ప్రహసనాలు రచించాడు.
ఈయన 1927, జూన్ 27న మరణించాడు.
 
* కాళ్ళకూరి నారాయణరావు [[1919]] లో రాసిన " పద్మవ్యూహం " నాటకంలో పద్యాలతో ఉన్న సంభాషణలను పొందుపరిచారు.