మాటలు: కూర్పుల మధ్య తేడాలు
Content deleted Content added
K.Venkataramana (చర్చ | రచనలు) |
K.Venkataramana (చర్చ | రచనలు) శుద్ధి, వర్గీకరణ చేసితిని |
||
పంక్తి 1:
అన్ని [[భాష]]లలో మన మాట్లాడే విషయాన్ని '''మాటలు''', '''పలుకు''' లేదా '''వాక్కు''' అంటారు.
==పద్యం==
{{వ్యాఖ్య|<big>"సత్యం బ్రూయాత్ ప్రియం బ్రూయాత్</big><br /><big>న బ్రూయాత్ సత్య మప్రియం</big><br /><big>ప్రియం చ నానృతం బ్రూయాత్</big><br /><big>ఏష ధర్మ స్సనాతన:!!"|| - |[[మనుస్మృతి]]</big>|}}
==తాత్పర్యం==
సత్యాన్నే పలుకు,ప్రియాన్నే మాట్లాడు సత్యమైనా ఆప్రియాన్నిపలక్కు,ఇదే సనాతన ధర్మం అని శ్లోక తాత్పర్యం.
ఇది చెప్పేవాడికి చెప్పే లక్షణ శ్లోకంలా కనిపిస్తుంది.కానీ అడిగే వాడెలాంటి విషయం వింటానికి అడగాలో,ఏది వినాలో చెప్పే చమత్కారం కూడా యిందులో వుంది.
సత్యాన్నేవిను,ప్రియమైన దాన్నే విను.సత్యమైనా అప్రియంగా వుంటే వినకు.అలాగే ప్రియంగా వుందని అసత్యాన్ని వినకు.అలాంటి లక్షణాలతో చెప్పేవాడు.
వినేవాడూ వున్నప్పుడు ఆ చెప్పిన విషయం హృదయానికి హత్తుకుని ఎల్ల కాలం గుర్తుంటుంది.
అనగా ఇతరులకు ప్రియం కానిది అది సత్యమైనా మనం చెప్పకూడదు. అందులో కాఠిన్యముండడమే కారణం. అలాగే జాగ్రత్తగా ఆలోచించి మాట్లాడకపోతే అది సత్యమైనా తగవులాటకు కారణమవుతుంది. నొప్పింపక తానొవ్వక తప్పించుకు తిరుగువాడు ధన్యుడు సుమతీ అన్నారు.
Line 9 ⟶ 18:
==మాటలలో రకాలు==
*
*
*
*
==ప్రసిద్ధ వ్యక్తుల విచిత్రమాటలు==
Line 30 ⟶ 40:
[[వర్గం:మానవుల భావవ్యక్తీకరణ విధానాలు]]
[[వర్గం:జంతువులు]]
[[వర్గం:
[[వర్గం:భాషలు]]
|