నండూరి రామకృష్ణమాచార్య: కూర్పుల మధ్య తేడాలు

నండూరి రామక్రిష్ణాచార్యులు.
దిద్దుబాటు సారాంశం లేదు
పంక్తి 1:
{{శుద్ధి}}
{నండూరి రామక్రిష్ణాచార్యులు.}
{{విస్తరణ}}
;నండూరు వారు [[భీమవరం]] [[కాలెజీ]]లో తెలుగు డిపార్టు మెంటు హెడ్ గా వుండేవారు. అక్కడ చదివిన వారు ఎందరో ఉన్నత స్థాయికి ఎదిగిన వారె. మైసూరు యూనివర్సిటి ప్రొపెసర్ [[తంగిరాల సుబ్బారావు]], ఆంధ్ర యూనివర్సిటి, [[కొర్ల పాటి శ్రీ రామ మూర్తి]]., [[ఉషశ్రీ]], మొదలగు వారు. "వీళ్లంతా నా శిష్యులు. లోకానికి వెలుగు నింపిన [[కాగడా]]లు. ఈ కాగడాలని వెలిగించిన కొవ్వొత్తిని నేను. అదే నా సంతృప్తి, గర్వమూనూ " అనే వారు నండూరి వారు.
 
భీమవరం లో ఉన్న తన గృహానికి "కవితాప్రభాస " అని పేరు పెట్టుకుని, 'కావ్వ శిల్పమయ శబ్ద తపో ముఖశాలా అని, రస రాజదాని యని [[అతిధి]] దేవులకు, సహృదయులకే గాదు శత్రువులకి కూడ స్వాగతం అని, [[ద్వారబందం]] మీద, తలుపుల మీద రెండు అందమైన [[పద్యాలు]] చెక్కించి తాను అ ఇంట్లో వున్న పదేళ్లు అనగా 1946 నుండి 1956 వరకు, కవితా చర్చలతో, ఆత్మీయులైన అతిధి, అభ్యాగతులతో. భోజనాలతో ఆ ఇంటిని అక్షరాలా అటు రస రాజగాని గాను ఇటు అన్న [[సత్రం]]గాను మార్చి తానెంతో మంచి పని చేశానని మురిసి పోయే [[సంస్కారి]] శ్రీ [[నండూరి రామ కృష్ణమాచార్యులు]].
;నండూరు వారు [[భీమవరం]] [[కాలెజీ]]లో తెలుగు డిపార్టు మెంటు హెడ్ గా వుండేవారు. అక్కడ చదివిన వారు ఎందరో ఉన్నత స్థాయికి ఎదిగిన వారె. మైసూరు యూనివర్సిటి ప్రొపెసర్ [[తంగిరాల సుబ్బారావు]], ఆంధ్ర యూనివర్సిటి, [[కొర్ల పాటి శ్రీ రామ మూర్తి]]., [[ఉషశ్రీ]], మొదలగు వారు. "వీళ్లంతా నా శిష్యులు. లోకానికి వెలుగు నింపిన [[కాగడా]]లు. ఈ కాగడాలని వెలిగించిన కొవ్వొత్తిని నేను. అదే నా సంతృప్తి, గర్వమూనూ " అనే వారు నండూరి వారు.
 
భీమవరం లో ఉన్న తన గృహానికి "కవితాప్రభాస " అని పేరు పెట్టుకుని, 'కావ్వ శిల్పమయ శబ్ద తపో ముఖశాలా అని, రస రాజదాని యని [[అతిధి]] దేవులకు, సహృదయులకే గాదు శత్రువులకి కూడ స్వాగతం అని, [[ద్వారబందం]] మీద, తలుపుల మీద రెండు అందమైన [[పద్యాలు]] చెక్కించి తాను అ ఇంట్లో వున్న పదేళ్లు అనగా 1946 నుండి 1956 వరకు, కవితా చర్చలతో, ఆత్మీయులైన అతిధి, అభ్యాగతులతో. భోజనాలతో ఆ ఇంటిని అక్షరాలా అటు రస రాజగాని గాను ఇటు అన్న [[సత్రం]]గాను మార్చి తానెంతో మంచి పని చేశానని మురిసి పోయే [[సంస్కారి]] శ్రీ [[నండూరి రామ కృష్ణమాచార్యులు]].
 
ఆ ఇంట్లో, [[కాటూరి]], [[పింగళి]], [[విశ్వనాధ]], [[ఝాషువా]], [[అడవి బాపి రాజు]], [[వేదుల సత్యనారాయణ శాస్త్రి]], [[పాల గుమ్మి రుద్ర రాజు]], వంటీ హేమా హేమీలు ఒకటి రెండు రోజులు మకాం వేసి, సాహిత్య సమాలోచనలు జరపడం, అలాగె ఆ పదేళ్లలో రోజుకి నాలుగైదుగురు చొప్పున అతిధులు, విధ్యార్తులు భోజన చేయడం [[ఆనవాయితి[[. అతని భార్య శ్రీమతి సుభద్రమ్మ గారు [[దొడ్డ ఇల్లాలు]]. ఎప్పుడు పది మందికి అదనంగా వండుకుని సిద్దంగా వుండేది. అతని [[చాదస్తం]] ఎంత దాక పోయిందంటే 1956 తర్వాత తనకి వేరేచోట ప్రభుత్వ ఉద్యోగం వచ్చి, ఆ ఇంటిని టి.సూర్యనారాయణ అనే కెమిస్ట్రీ లెక్చరర్ కి అమ్మేస్తూ తమ తలుపుల మీద చెక్కించిన ఆరెండు పద్యాలు అలాగె వుంచాలని కండిషన్ పెట్టాడు. ఇల్లే అమ్మేస్తున్నప్పుడు పద్యాల మీద మమకారం ఏమిటి పిచ్చి కాక పోతె.. ఈయనో పిచ్చి మారాజయితే కొన్న ఆసామి ఓ వెర్రి మాలోకం. అలాగె నని ఇవ్వాల్టివరకు అలాగె వుంచేశాడు.
 
నేటికి కూడ ఎవరైనా భీమావరం వెళితే 'రామాలయం' అనే ప్రాంతంలో... ఆ ఇంటిని ... ఆఇంటి తలుపౌల మీదున్న ఆ పద్యాల్ని చూడొచ్చు.
 
 
 
[[వర్గం:పశ్చిమ గోదావరి జిల్లా ప్రముఖులు]]
[[వర్గం:సాహితీకారులు]]